DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , జనవరి  07, 2020 (డిఎన్‌ఎస్‌) : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని

మంగ‌à°³‌వారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌à°¨ à°š‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి

ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 à°—à°‚à°Ÿà°² నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా

చేపట్టారు.

 à°¶à±à°°à±€à°¸à±à°µà°¾à°®à°¿ పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌à°°à°¿à°‚à°šà°¿à°¨ వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం

దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ద్వాద‌శి à°ª‌ర్వ‌దినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత

సేవ‌లను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసింది.

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆల‌à°¯ ఓఎస్‌à°¡à°¿  à°ªà°¾à°² శేషాద్రి, విఎస్‌వో à°®‌నోహ‌ర్‌ ఇతర అధికారులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam