DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబుకి  చక్రం కాదు బొంగరం కూడా త్రిప్పే స్థాయి లేదు 

వైఎస్ జగన్ దార్శినికుడు, రైతుల బాగోగులూ మావే . . . 

అభివృద్ధి చెందిన విశాఖకె రాజధానిగా అర్హత ఉంది 

ప్రజల సొత్తు దోచుకునేందుకు బాబు కొత్త ప్లాన్

వేశారు  

రాష్ట్ర విభజన సమయంలో భువనేశ్వరి కి జనం గుర్తు రాలేదా?

వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau,

విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, జనవరి  07, 2020 (డిఎన్‌ఎస్‌) : కేంద్రంలో చక్రం త్రిప్పాను అని ప్రగల్బాలు పలికే చంద్రబాబు నాయుడు కు కనీసం బొంగరం తిప్పే స్థితి కూడా

లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ఎద్దేవా చేసారు. మంగళరవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు రాజధానులు అనే ఒక కొత్త ఆలోచన

చేసి రాష్ట్రంలో ఆయన ప్రతిపాదన తర్వాత జిఎం రావు కమిటీ రిపోర్ట్ రావడం,  à°¤à°°à±à°µà°¾à°¤ బీసీజీ సంస్థ ఇచ్చిన నివేదికల పై హాయ్ పవర్ కమిటీ పరిశీలనా చేస్తుందన్నారు. అనంతరం

జరిగే మంత్రి వర్గసమావేశం లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానిగా అనుకూల మైనటువంటి ప్రకటన వస్తుందని

చెప్పి పూర్తి విశ్వాసం కూడా మా అందరికీ ఉందన్నారు. అమరావతి లో రైతులు చేస్తున్న  à°ªà±à°°à°¶à°¾à°‚à°¤ నిరసనలను కూడా చెడగొట్టేందుకు చంద్రబాబు, పచ్చ పార్టీ బృందాలు

ఉద్రిక్తంగా మారుస్తున్నారన్నారు.  

ప్రజల సొత్తు దోచుకునేందుకు బాబు కొత్త ప్లాన్ వేశారు  

ప్రజల ఆస్తులు దోచుకునేందుకు చంద్రబాబు కొత్త పధకం తో

రోడ్డెక్కారన్నారు. రైతులకు అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ తన భార్య భువనేశ్వరి చేతి గాజులు ఇచ్చి, ప్రజల నుంచి వేలాది రూపాయలా నిధులు వసూలు

చేస్తున్నారన్నారు. ప్రజలు అంటే ఇంట అభిమానమే ఉన్న భువనేశ్వరి à°•à°¿  à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజన సమయంలో ఇదే జనం గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. 

అమరావతి ప్రాంతంలో

ఉన్నటువంటి ఏదైతే పుట్టినటువంటి రాజధాని తరలిస్తాని ఎక్కడ చెప్పలేదన్నారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ ఉన్నటువంటి అమరావతి తో పాటు విశాఖపట్నం కేంద్రంగా à°’à°• కార్యనిర్వాహక

రాజధాని కర్నూల్ ప్రాంతం కర్నూల్ లో జుడిషియల్ క్యాపిటల్ 3 ఏర్పాటు చేసి మూడు ప్రాంతాలకు మంచి చేస్తామని చెప్పారన్నారు. 

టిడిపి పాం ప్లేట్ కు గతంలో

తెలియదా? 

తెలుగుదేశం పార్టీ పామ్ ప్లేట్ à°—à°¾ ఉన్న à°’à°• పత్రిక కర్నూల్ , రాయలసీమ గ్రామాలపై అమాంతం అభిమానం పెరిగి పోయిందన్నారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ నిదర్శనంగానే à°† పత్రిక

మొదటి  à°ªà±‡à°œà±€ లో à°’à°•  à°®à°¾à°¸à±à°Ÿà°°à± ప్లాన్ చేసి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళితే ఎన్ని కిలోమీటర్లు అని ప్రయాణం పడుతుందని ప్రచురించిందన్నారు. గతం లో శ్రీకాకుళం

నుంచి హైదరాబాద్ కు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందో, ఎప్పుడైనా ఈ పాల్ ప్లేట్ రాసిందా అని ఎద్దేవా చేసారు. మద్రాస్ ఆంధ్ర కలిసినప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కూడా

ఆంధ్ర ప్రజలు పడ్డ కష్ఠాలు à°ˆ పామ్ ప్లేట్ à°•à°¿ కనపడలేదన్నారు. 
à°ˆ విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు   à°•à±Šà°¯à±à°¯ ప్రసాద్ రెడ్డి, రవిరెడ్డి, దివాకర్ తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam