DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయ తరలింపు పై  క్యాబినెట్ లోనే నిర్ణయం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయం తరలింపుపై నిర్ణయం తీసుకోనున్న  à°†à°‚ధ్రప్రదేశ్

రాష్ట్ర కేబినేట్ లోనే నిర్ణయం లభించనుంది. అయితే బుధవారం వెలుగు చూస్తున్న సంకేతాల నేపథ్యంలో విశాఖలోనే రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించాలని ప్రబుత్వం నిర్ణయం

తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ నగరం లోని మిలీనియం టవర్స్ లో కోత్త సచివాలయం తరలిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20 నుంచే మిలీనియం టవర్స్ లో కోత్త

సచివాలయం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. విడతల వారీగా సచివాలయం తరలింపు పక్రియకు రంగం సిద్దం అవుతోంది. 36 శాఖలనుంచి కీలక విభాగాలు తరలింపుకు గ్రీన్

సిగ్నల్ లభించింది. జీఏడీ నుంచి మూడు,పైనాన్స్ నుంచి రెండు మైనింగ్ నుంచి రెండు,హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు తరలింపు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల  à°¨à±à°‚à°šà°¿ నాలుగు

సెక్షన్లు తరలింపు, వైద్య ఆరోగ్య శాఖ,ఉన్నత విద్య,పాఠశాల విద్య నుంచి రెండు శాఖలు చోప్పున తరలింపు జరుగనున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam