DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో ఏమాత్రం ప్రభావం లేని బంద్ 

బీమా రంగాన్ని ప్రయివేట్ పరం చెయ్యవద్దు: బీమా సంఘం 

యధావిధిగా జనజీవనం - ప్రభావం లేని రవాణా    

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తలపెట్టిన బంద్

 à°ªà±à°°à°­à°¾à°µà°‚ విశాఖ లో ఏమాత్రం లేదు. బుధవారం ఉదయం నుంచే ప్రజా జీవనం, రవాణా, విద్య సంస్థలు, కార్యాలయాలు తదితర అన్ని రంగాలు ఎడ్గవిధిగానే నడిచాయి. కేవలం కొన్ని వర్గాలు

మాత్రం కేవలం మతమాత్రపు నిరసనలకు పరిమితమయ్యాయి. 
స్థానిక బీమా రంగ సంస్థలు విశాఖపట్నం లో నిర్వహించిన సదస్సులో తమ డిమాండ్లను తక్షణం తీర్చాలని డిమాండ్

చేసారు. ఈ సందర్భంగా బీమా రంగ సంస్థ విశాఖ శాఖా ప్రధాన కార్యదర్శి ఎన్ రమణాచలం మాట్లాడుతూ లాభాల బాటలో నడుస్తున్న బీమా రంగాన్ని ప్రయివేట్ పరం చెయ్యవద్దని,

కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేసారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్నా ఈ నిరసనల్లో అన్ని రంగాల సంస్థల కార్మికులు పాల్గొంటున్నారన్నారు.

ప్రధానంగా బీమా సంస్థలు నాలుగు డిమాండ్ల సాధనకై ఈ బందు లో పాల్గొంటోందన్నారు. ఈ నిరసనల్లో కార్మిక సంఘం విశాఖ అధ్యక్షులు కామేశ్వరి, ఆర్. పాండురంగం, ఎల్ ఐ సి

పెన్షన్ దార్ల సంఘం ప్రతినిధులు సునంద, కృష్ణ మూర్తి తదితరులు ప్రసంగించారు. ఈ సదస్సులో వివిధ బీమా సంస్థలకు చెందిన రామకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam