DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వార్డు సిబ్బంది వేతనాల కోసం రూ.180 కోట్ల విడుదల

010 అక్కౌంట్ ద్వారా చెల్లింపులు

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  08, 2020

(డిఎన్‌ఎస్‌) : ప్రజల ఇంటిముందుకే ప్రభుత్వ సేవలు అందేలా చూడటానికి,  à°ªà°°à°¿à°ªà°¾à°²à°¨à°¾ విధానాల్లో సంస్కరణలు తెస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు

అనుగుణంగా వార్డు సచివాలయాల వ్యవస్థను అమలు లోకి తీసుకుని వచ్చారు. వార్డు సచివాలయాల్లో విధుల నిర్వహణ నిమిత్తం ప్రతి వార్డుకు 10 మంది చొప్పున రాష్ట్రంలోని 3842

వార్డుల్లో, వార్డు సెక్రటరీలను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోఉన్న వార్డు సచివాలయాల్లోని వార్డు సెక్రటరీల వేతనాల చెల్లింపుల

కోసం రూ.180 కోట్ల ను విడుదల చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై మంత్రి బుధవారం నాడు సంతకం

చేశారు. ఈ వేతనాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగానే 010 అక్కౌంట్ నుంచే చెల్లించనున్నారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam