DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో విద్యార్హతలే కొలమానం ?

వార్డు సభ్యునికి కనీస విద్యార్హత పదవ తరగతి  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : త్వరలో జరగబోయే స్థానిక

ఎన్నికల్లో విద్యావంతులుకు పట్టం కట్టే ఆలోచనలో  ఆంధ్రప్రదేశ్‌ à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ఉన్నట్టుతెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో ముహూర్తం

ఖరారు కానుంది. ఈక్రమం లోనే కనీస విద్యార్హతలు ప్రకటించే అవకాశం ఉంది. à°ˆ ప్రకారం 

ఎంపీటీసీలు కనీస అర్హత ఇంటర్, జడ్పిటిసి ,ఎంపీపీ లకు డిగ్రీ, గ్రామ

సర్పంచులకు ఇంటర్, వార్డు  à°¨à±†à°‚బర్ à°•à°¿ కనీస అర్హత పదవ తరగతి à°—à°¾ నిర్ణయించే ఆలోచనలో జగన్ సర్కార్ ఎన్నడూలేని విధంగా కొత్త కొత్త నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్న

జగన్ త్వరలో జరిగే క్యాబినెట్ లో   చర్చించే అవకాశం చదువుకున్న యువత కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో  à°¸à±€à°Žà°‚ జగన్మోహాన్ రెడ్డి ఉన్నట్టు

తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల్లో యువత కే ప్రాధాన్యం: . . 

జగన్ ఈ సారి ఎన్నికల్లో నూతన ఆలోచనలు స్ఫుర్తిస్తాయి అని ప్రజల నుంచి అభిప్రాయాలూ

వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల పుణ్యమా చదువుకున్న వారే రాజకీయ నాయకుడు భవిష్యత్ లో ఎమ్మెల్యే, ఎంపీ à°•à°¿ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగించాలని ప్రజల కోరిక.  
మరి

విద్యావంతులు కు పట్టం కట్టాలని త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే చాలా మంది పదవులు ఆశిస్తున్న నిరక్షరాస్యత కలిగిన ప్రజాప్రతినిధులు

ఆశలు ఏమి అవుతాయో వేచిచూడాలి. అదే గనుక జరిగితే అభ్యర్థులు ఎంపికలో నాయకులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో ఇంకొక వారం రోజులు నిరీక్షించక

తప్పదు.

జగన్ మాట ఇస్తే తప్పని సరిగా అది అమలు చేస్తాడు అని ప్రజల నమ్మకం. విద్యావంతులు జగన్ నిర్ణయం స్వాగతం పలికేందుకు సిద్దపడుతున్నారు. చదువుకున్న యువత

రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన బాగుంది, à°ˆ ఎన్నికలు నూతన ఒరవడికి నాంది పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలే తెలియచేస్తున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam