DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మన్యంలో మావోయిస్టు ముఖ్యనేతల అరెస్ట్ 

అరెస్టయిన వారిలో  à°à°µà±‹à°¬à±€ జోనల్‌ కమిటీ సబ్యుడు, ఏసీఎం

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : మావోయిస్టు

రాష్ట్ర కమిటీ నాయకుడు , ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ సబ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్‌ నందు అలియాస్‌ ఆజాద్‌, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సబ్యురాలు à°—à°‚à°—à°¿

మాది లను విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం అద్దరవీధి వద్ద  à°ªà±‹à°²à±€à°¸à±à°²à± అరెస్టు చేశారు. దీనికి సంబందించిన చింతపల్లి ఎఎస్‌పీ సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాలు

ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్‌ సుమారుగా 35 సంవత్సరాలుగా ఉద్యమంలో పని చేస్తున్నాడు. ఇతనిపై సుమారు 20 లక్షలు రూపాయలు ప్రభుత్వ

రివార్డు ఉంది. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సుమారు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు  à°¬à±†à°²à±à°²à°‚ నారాయణస్వామి అలియాస్‌ నందు అలియాస్‌ ఆజాద్‌ భార్య కలిమెల

ఏరియా కమిటీ సబ్యురాలు à°—à°‚à°—à°¿ మాది అలియాస్‌ పూల్ బత్తిని కూడా అరెస్టు చేసినట్లు ఎఎస్‌పీ తెలిపారు. ఈమెపై రూ. ఆరు లక్షలు రివార్డు ఉందని, సుమారు 30à°•à°¿ పైగా కేసులు

ఏవోబీలో నమోదయ్యాయి. à°—à°¤ 23 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తుందని ఎఎస్‌పీ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎఎస్‌పీ తెలిపారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam