DNS Media | Latest News, Breaking News And Update In Telugu

11 న ఎయు మైదానంలో గోదా కళ్యాణం వైభోగం. . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : అత్యంత విశిష్టమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని à°ˆ నెల 11 à°¨ విశాఖ నగరం లోని ఆంధ్ర

విశ్వకళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో అత్యంత వైభవంగా గోదా కళ్యాణం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. గురువారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో

నిర్వహించించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ మన హైందవ సంప్రదాయాన్ని ప్రస్తుత తరానికి అందించాలి అనే సంకల్పం తో రెండు రోజుల పాటు సంక్రాతి సంబరాలను

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో భోగిమంటలు, చిన్నారులకు భోగిపళ్లు, గొబ్బెమ్మలు, పులి వేషాలు, మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు సాంప్రదాయ వేషధారణ

పోటీలు,   ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ అనంత లక్ష్మి చే ఆధ్యాత్మిక ప్రవచనం, తదితర అద్భుత కార్యక్రమాలలో నగర వాసులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. à°ˆ

కార్యక్రమం పూర్తిగా ఉచితమని, అందరూ ఆహ్వానితులేనన్నారు.  à°‡à°¤à°° వివరాలకు 7036593129 నెంబర్ లో సంప్రదించవచ్చన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam