DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శారదా నది పై వంతెన కు అమర్ నాధ్ శంకుస్థాపన 


(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా కశింకోట మండల కేంద్రంలోని శారదా నది పై కాళీ నడక వంతెనకు

అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాధ్ దంపతులు శంకుస్థాపన చేసారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అర్చక పరిషత్ పరీక్షల పర్యవేక్షకులు

రేజేటి శ్రీరామాచార్యుల ప్రత్యేక పర్యవేక్షణలో  à°—ురువారం అత్యంత శాస్త్రోక్తంగా జరిగిన à°ˆ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి

శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ à°¡à°¾. బి.వి.సత్యవతి, వైఎస్సార్ పార్టీ నాయకులూ గుడివాడ నాగమణి,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ à°—à°¤

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు à°ˆ నది పై కాలి బాట వంతెన నిర్మాణం జరుగుతోందన్నారు. సుమారు రూ. 3 కోట్ల తో నిర్మించే కాలిబాట వంతెన జరుగుతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam