DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వైకల్ క్యాన్సర్ పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలి. 

వి ఎం ఆర్ డి ఎ కమిషనర్ పి. కోటేశ్వరరావు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : గర్భాశయ క్యాన్సర్ ను ముందుగానే

గుర్తించడం వలన 95% క్యూర్ అవుతుందని, దీనిపై స్త్రీలు అవగాహన కల్పించుకోవాలని వి  à°Žà°‚ ఆర్ à°¡à°¿ à°Ž కమిషనర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. హెచ్ సి జి క్యాన్సర్ కేర్ వి à°Žà°‚

ఆర్ à°¡à°¿ ఏ సహకారంతో బీచ్ రోడ్డు కురుసుర సబ్ మెరిన్ ఎదుట గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. à°ˆ  à°¸à°‚దర్భంగా క్యాన్సర్ నివారణకు సూచికగా సబ్

మెరిన్ ను ఆకుపచ్చ వర్ణ కాంతితో విద్యుత్ కాంతులతో అలంకరించారు. అనంతరం  à°®à±†à°¡à°¿à°•à°²à± ఆంకాలజిస్ట్ డాక్టర్ భువన్ భాస్కర్ మాట్లాడుతూ సర్వికల్ క్యాన్సర్ పై

స్త్రీలంతా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సర్వైకల్ క్యాన్సర్ కు మాత్రమే వ్యాక్సిన్ ఉందని, దీనిని 10 నుంచి 16  à°¸à°‚వత్సరాల మధ్య వయస్సు à°—à°² అమ్మాయిలు

తీసుకుంటే నూరు శాతం సర్వైకల్ క్యాన్సర్ రాదని చెప్పారు. ఆరిలోవ హెల్త్ సిటీ లో ఉన్న హెచ్ సి జి క్యాన్సర్ కేర్ లో నెల రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ టెస్టులు

నిర్వహిస్తున్నామని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  à°¸à°°à±à°µà±ˆà°•à°²à± క్యాన్సర్ బాధితురాలు లీల మాట్లాడుతూ తగిన సమయంలో హెచ్ సి జి  à°µà±ˆà°¦à±à°¯à±à°²à±

అధునాతనమైన వైద్యం అందించడం వల్ల వ్యాధి నుంచి బయట పడ్డానని, ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సి ఓ ఓ రఘురామ్, రిజనల్ డైరెక్టర్

శైలేష్ గుంటు,అశోక్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam