DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ స్వామి సమక్షంలో చిన్నారులు ధర్మానుర్మాస సేవాకాలం  

 à°µà±‡à°¦ విద్యార్థులకు పరీక్ష నిర్వహించిన చిన్న జీయర్ స్వామి  

వేలాది మంది భక్తులను అబ్భురపరిచిన చిన్నారులు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  13, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గుంటూరు లో జరుగుతున్నా ధనుర్మాస

వేడుకల్లో సోమవారం అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రతి రోజూ వేలాది మంది భక్తుల సమక్షంలో జరుగుతున్నా  à°¤à°¿à°°à±à°ªà±à°ªà°¾à°µà±ˆ సేవాకాలం ఆరాధనలు చిన్న జీయర్ స్వామి

స్వయంగా నిర్వహిస్తుంటారు. అయితే 29 à°µ రోజు సేవాకాలం ( సోమవారం నాడు)  à°œà±€à°¯à°°à± స్వామి తమ సంస్థలో వేదవిద్య అభ్యసిస్తున్న చిన్నారులకు భక్తుల సమక్షంలో పరీక్ష

నిర్వహించారు. ముగ్గురు చిన్నారి వేద విద్యార్థులకు ధనుర్మాస సేవాకాల పరీక్ష పెట్టారు. పూర్తి స్థాయి సేవాకాలం ( తిరుపల్లయుజుచి, తిరుప్పావై పాశురాలు) చిన్నారులే

నిర్వహించడం గమనార్హం. స్వయంగా చిన్న జీయర్ స్వామి వారే వేదిక పై ఉండి, చిన్నారులకు అవకాశం ఇచ్చి, వారు నేర్చుకున్న విధానాన్ని అందరికి తెలియచేసారు. జీయర్ స్వామి

వేదికపై సేవాకాలం చేస్తుంటే పెద్దలు, పండితులు సైతం వేదిక ఎక్కే సాహసం చెయ్యరు. అలాంటిది చిన్నారులకు అవకాశం ఇచ్చి, తమ వేద ఆశ్రమం లో విద్యార్థులు

నేర్చుకుంటున్న విధానాన్ని తెలియచేసారు. పూర్తి స్థాయి సేవాకాలం నిర్వహించిన చిన్నారుల పాశుర పఠనం కు  à°µà±‡à°²à°¾à°¦à°¿ మంది భక్తులను అబ్భురపరిచారు. తమ విదార్థులకు ఇలా

పెద్దలు, భక్తుల సమక్షంలోనే పరీక్షలు నిర్వహించి, వారికి బెరుకుతనం పోగొట్టే విధంగా అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం చిన్న జీయర్ స్వామి నిర్వహిస్తున్న జీవ 
ఆశ్రమం

లో జరగడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam