DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గణతంత్రం ఇక్కడే. . ఏర్పాట్లకు సిద్దం కండి : కలెక్టర్ 

రాష్ట్ర ఉన్నతాధికారుల రాకకు లోటు రాకూడదు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) : తొలిసారిగా విశాఖనగరం

రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవాలకు ఆతిథ్యం ఇస్తున్నందున అడుగడుగునా జాతీయభావం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను

ఆదేశించారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణతంత్ర ఉత్సవాలకు రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ప్రధాన

న్యాయమూర్తి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు విచ్చేయు చున్నందున కార్యక్రమ నిర్వహణలో చిన్న పొరపాటుకు కూడా తావివ్వరాదన్నారు.  à°…ధికారులందరూ సమన్వయంతో విధులు

నిర్వర్తించాలని, కేటాయించిన విధులను నిబద్దతతో నిర్వహించాలని ఆదేశించారు.  
    26à°µ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవానికి శనివారం నుండి రిహార్సల్స్ ను

నిర్వహించాలన్నారు.  à°ªà±à°°à°§à°¾à°¨ వేదిక వద్ద వివిఐపిలకు సంబంధిచి ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్లు నిర్వహిస్తారని, ఉత్సవానికి అధికారులతో కమిటీలను ఏర్పాటు

చేసినట్లు తెలిపారు.  à°†à°¹à±à°µà°¾à°¨à°‚, స్వాగతం, రవాణా, పార్కింగ్, పాసులు,  à°ªà±à°°à°§à°¾à°¨ వేదిక, పేరేడ్, హైటీ,  à°®à±€à°¡à°¿à°¯à°¾ కమిటీ, పారిశుధ్యం, సుందరీకరణ, ప్రోటోకాల్, వసతి, వీడ్కోలు,

సీటింగ్, ఫుడ్ కమిటి, శకటాల తయారీ నిర్వహణ, మొదలైన కమిటీలను ఉన్నతాధికారులు అధ్యక్షులుగా జిల్లా అధికారులు సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. గవర్నర్,

ముఖ్యమంత్రితో సహా ప్రముఖులు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు 25వ తేదీ మధ్యాహ్నం నుండి నగరానికి చేరుకుంటారని, ప్రణాళిక ప్రకారం దానికి తగిన ఏర్పాట్లు

చేయాలన్నారు.  
    à°‡à°ªà±à°ªà°Ÿà°¿ నుండే ఏర్పాట్లన్నీ ప్రారంభించాలన్నారు.  à°‰à°¤à±à°¸à°µà°¾à°¨à°¿à°•à°¿ వారం రోజులు మాత్రమే సమయం వున్నదని, పనులన్నీ యుద్దప్రాతిపదికపై పూర్తి

చేయాలన్నారు.  à°µà±‡à°¦à°¿à°•à°²à±, పార్కింగ్, గ్యాలరీలు,  à°µà±‡à°¦à°¿à°• వద్ద సౌడ్ సిస్టం, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని వివిధ శాఖల అధికారులను

ఆదేశించారు.  à°µà±‡à°¦à°¿à°•à°¨à±, ఆర్.కె.బీచ ను సుందరంగా తీర్చి దిద్దాలని, నగరం మొత్తం పండుగ వాతావరణం నెలకొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు.  
    à°¨à°—à°° పోలీసు కమిషనరు

ఆర్.కె.మీనా మాట్లాడుతూ గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వస్తున్నందున బందోబస్తు ఏర్పాట్లు పెద్దఎత్తున చేపడుతున్నామని తెలిపారు.  à°¬à±€à°šà± లో ఇప్పటి నుండే

ట్రాఫిక్ ఆంక్షలు  à°…మలులోనికి వచ్చాయన్నారు.  à°ªà±à°°à°®à±à°–ులకు సంబంధించిన కాన్వాయ్, ప్రోటోకాల్ మొదలైన వాటిని  à°¤à±†à°²à°¿à°¯à°œà±†à°ªà±à°ªà±‡à°‚దుకు విఐపిల సమక్షంలో రెవెన్యూ

అధికారులు ఉండాలన్నారు.  à°ªà±à°°à°®à±à°–ులు వచ్చి పోయే సమయం, వారి వసతిని గూర్చిన పూర్తి సమాచారం పోలీసుల వద్ద వుండాలన్నారు.  à°ªà±à°°à°£à°¾à°³à°¿à°•à°¾à°¯à±à°¤à°‚à°—à°¾ ట్రాఫిక్ సవరణ, కాన్వాయ్ à°²

మార్గాలను రూపొందించుకోవాలన్నారు. 
    à°ˆ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు ఎల్.శివశంకర్, ఎమ్.వేణుగోపాల్ రెడ్డి, జిమియంసి కమిషనరు à°¡à°¾.జి.సృజన, విఎమ్ఆర్ à°¡à°¿à°Ž కమిషనర్

పి.కోటేశ్వరరావు, పాడేరు సబ్ కలెక్టరు ఎస్.వెంకటేశ్వర్, సహాయ కలెక్టరు ప్రతిష్ఠ, జిల్లా రెవెన్యూ అధికారి ఎమ్.శ్రీదేవి, డిఆర్ డిఎ పి.డి. విశ్వేశ్వరరావు, స్త్రీశిశు

సంక్షేమ శాఖ పిడి సీతామహాలక్ష్మి, ఎస్.డి.సి.లు బి.వి.రమణ, సూర్యకళ, అనిత, రంగయ్య, ఆర్డీవోలు సీతారామారావు, పెంచల కిషోర్, డి.ఈ.వో. లింగేశ్వరరెడ్డి, రవాణాశాఖ డి.సి.

రాజరత్నం గృహనిర్మాణ శాఖ పి.à°¡à°¿. జయరామాచారి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam