DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కమిషనర్ ల బదిలీలు . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశం లోని వివిధ నగర పాలక సంస్థలలో మునిసిపల్ కమిషనర్లను ప్రభుత్వం

బదిలీ చేసింది. శుక్రవారం జరిగిన  à°¬à°¦à°¿à°²à±€à°²à± ఇవే. . .  

బాపట్ల మునిసిపల్ కమీషనర్ à°—à°¾ ఏ. భాను ప్రతాప్ ను నియమించారు. 

పాలకొల్లు మునిసిపల్ కమీషనర్ గా ఎన్.

ప్రమోద్ కుమార్ 

పార్వతీపురం మునిసిపల్ కమీషనర్ à°—à°¾ కె. కనక మహాలక్ష్మి, 

విజయనగరం సహాయ మునిసిపల్ కమీషనర్ à°—à°¾ పివివిడి  à°ªà±à°°à°¸à°¾à°¦à± రావు  

మడకశిర

మునిసిపల్ కమీషనర్ à°—à°¾ జె నాగార్జున, 

కల్యాణ దుర్గం మునిసిపల్ కమీషనర్ à°—à°¾ ఎస్. వెంకట రాముడు, 

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AHUDA ) గా ఎం. లక్ష్మి

దేవి, 

రాజంపేట  à°®à±à°¨à°¿à°¸à°¿à°ªà°²à± కమీషనర్ à°—à°¾ à°Žà°‚. రాజశేఖర్ 

చిత్తూరు నగర పాలక సంస్థ కార్యదర్శి à°—à°¾ పి . శ్రీహరి బాబు, 

రాయచోటి మునిసిపల్ కమీషనర్ గా ఆర్.

రాంబాబు, 

ధర్మవరం మునిసిపల్ కమీషనర్ à°—à°¾  à°µà°¿. మల్లికార్జున్ 

ఇచ్చాపురం మునిసిపల్ కమీషనర్ à°—à°¾ పి. రవిబాబు, 

ముమ్మిడివరం మునిసిపల్ కమీషనర్ గా ఎన్.

రాంబాబు లను బదిలీ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam