DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లల తప్పుడు ప్రవర్తనపై ద్రుష్టి సారించాలి: మహిళా కమిషన్  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి / కాకినాడ, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రస్తుత కాలం లో పిల్లలు సాంకేతిక పరికరాలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో

టీవీ, మొబైల్ లకు ఆకర్షితులవుతున్నారని, తద్వారా చెడుఅలవాట్లకు లోనవుతున్నారని, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఎస్. రాజ్యా లక్ష్మి తెలిపారు. శనివారం తూర్పు

గోదావరి జిల్లా లోని కాకినాడ లో స్థానిక రేచల్ పేటలో లైంగిక దాడికి గురైన నాలుగేళ్ల చిన్నారి ని పరామర్శించేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.

ఆసుపత్రి వైద్యులు, చిన్నారి తల్లిదండ్రులను అడిగి, ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఘటన వివరాలను చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లడం

జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన దిశా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో చర్చించి

బాధితులకు అందవలసిన ఆర్ధిక సహాయం పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక, ప్రవర్తనపై ద్రుష్టి పెట్టాలన్నారు. ఈమె

వెంట ఐసీ à°¡à±€ ఎస్ సుఖ జీవం బాబు, à°¡à°¿ ఎస్ పి కరణం కుమార్, సిడిపిఓ ఏ. విజయలక్ష్మి, కాకినాడ దిశా కేంద్రం ఏ ఎస్ ఐ కె ఎస్ చంద్ర, డాక్టర్ గీతాశ్రీ, ఆర్ శైలజ .  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à±

పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam