DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని మారిస్తే ఎకరాకు 10 కోట్ల పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : రాజధాని తరలిస్తే రైతుకు ఎకరాకు 10 కోట్ల పరిహారం ఇవ్వాలని à°Ÿà±€à°¡à±€à°ªà±€ అధినేత

చంద్రబాబు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అమరావతి జేఏసీ యాత్రలో చంద్రబాబు మాట్లాడారు. ఢిల్లీలో ఆఫీసులన్నీ ఒకచోటే ఏర్పాటు చేస్తుంటే.. ఏపీలో

మాత్రం మూడు చోట్ల రాజధానులని అంటున్నారని విమర్శించారు.  à°°à°¾à°œà°§à°¾à°¨à°¿à°ªà±ˆ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదన్నారు. మూడు రాజధానులు వద్దని జగన్‌కు వైసీపీ

నేతలు చెప్పాలని కోరారు. అమరావతి రైతులను క్షోభపెట్టి మరోచోట రైతులను ఉద్ధరిస్తారా?, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజలు ఆందోళనలు చేయాలని కోరారు. 

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam