DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య సంయుక్త కార్యదర్శిగా వడ్డాది ఉదయ్ 

ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎన్నికలు ఏకగ్రీవం  

విశాఖ నగర పాత్రికేయునికి రాష్ట్ర స్థాయి పదవి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) .

..  

విశాఖపట్నం / గుంటూరు,   జనవరి  19, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి à°—à°¾ గ్రేటర్ విశాఖపట్నం శివారు గ్రామమైన

చినముషిడివాడ కు చెందిన సీనియర్ పాత్రికేయులు వడ్డాది ఉదయ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులో జరిగిన రాష్ట్ర సమాఖ్య సమావేశంలో ఉదయ

కుమార్ ఎన్నికైనట్లు ప్రకటించారు.  

ప్రస్తుతం ఆంధ్ర పత్రిక దిన పత్రిక లో విశాఖ పాత్రికేయునిగా సేవలు అందిస్తున్న ఉదయ్ గతంలో ప్రముఖ దినపత్రికల్లో

పాత్రికేయునిగా కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించారు.  

భారతీయ జనతా పార్టీ విశాఖ నగరం 70 వ వార్డు అధ్యక్షునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఉదయ్, కొన్ని

సంవత్సరాల కాలం విస్తృత సేవలు అందించారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కార్యాచరణ కు ఆకర్షితులై  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియ

శీలక నాయకునిగా సేవలు అందిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ వచ్చిన సందర్బంగా విశాఖ లో జరిగిన బ్రాహ్మణ చైతన్య వేదిక ను

అత్యంత విజయవంతం జరగడానికి నాటి ఎమ్మెల్యే కోన రఘుపతి  కు వడ్డాది ఉదయ్ కుమార్ తన వంతు పాత్ర పోషించారు. 

ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సంయుక్త కార్యదర్శిగా

ఎన్నికైన ఉదయ కుమార్ కు à°µà°¿à°¶à°¾à°–పట్నం నగర పాత్రికేయులు, న్యాయవాదులు, అర్చక సంఘాల ప్రతినిధులు, విశాఖ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు,  à°ªà°²à±à°µà±à°°à± అభినందనలు

తెలియజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam