DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వల్లభనేని వంశీ పై టిడిపి విప్ జారీ వర్తించదు: వైకాపా    

అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం పైశాచికత్వమే. . .

రాజకీయాల్లో బాబు ఉగ్రవాది - పవన్ విలన్ à°—à°¾ మారారు 

బాబు పై కోపం తో నే ద్వారంపూడి బూతు పురాణం . .

పార్టీల తీరుపై మండిపడ్డ విప్ డాక్టర్ సీదిరి అప్పలరాజు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, జనవరి  19, 2020 (డిఎన్‌ఎస్‌) : సోమవారం

నుంచి జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో వల్లభనేని వంశీ పై తెలుగుదేశం విప్ జరీ చెయ్యడం అమలు కాదని ప్రభుత్వ విప్ డాక్టర్ సీదిరి అప్పలరాజు

తెలియచేసారు. ఆదివారం విశాఖ నగరం లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంశి తాను  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿

ఎమ్మెల్యే గా కొనసాగనని, తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని శాసన సభ సభాపతిని కోరడంతో ఆయనకు పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా గత శాసన సభ

సమావేశాల్లోనే స్పీకర్ సీటు కేటాయించడం జరిగిందన్నారు. కాబట్టి అయన స్వతంత్రునిగా ఉన్నారు కనుక, ఆయనకు టిడిపి జారీ చేసే విప్ వర్తించదన్నారు.  

అసెంబ్లీ

ముట్టడికి పిలుపు పైశాచికత్వమే. . .

ప్రభుత్వ వైఖరి నచ్చకపోతే నిరసనలు తెలియచెయ్యాలే తప్ప సాక్షాత్తు ప్రజా దేవాలయం లాంటి అసెంబ్లీ ని ముట్టడించాలని అంటూ

చంద్రబాబు పిలుపు ఇవ్వడం పైశాచికత్వమేనాన్ని అప్పలరాజు తెలిపారు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటూ సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయికి

పడిపోయారన్నారు. నిరసనలు చెప్పాలంటే సభలో నేరుగా సభాపతికి చెప్పవచ్చని, అంతేతప్ప ప్రజలను రెచ్చగొట్టి శాసన సభను ముట్టడించాలని పిలుపు ఇవ్వడం అంటే చట్టసభకు

వ్యతిరేకంగా వ్యవహరించడమేనన్నారు.  à°šà°‚ద్రబాబు రాజకీయ ఉగ్రవాదిగా మారిపోయారన్నారు. ఇతనికి వత్తాసు పలికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాల వరకే హీరోగా

ఉన్నారని,  à°°à°¾à°œà°•à±€à°¯à°¾à°²à±à°²à±‹à°•à°¿ వచ్చేసరికి పూర్తిస్థాయి విలన్ à°—à°¾ తయారయ్యారన్నారు. 

బాబు పై కోపం తో నే ద్వారంపూడి బూతు పురాణం . . . 

బహిరంగ సభలో అధికార పార్టీ

ఎమ్మెల్యే ద్వారంపూడి బూతు పురాణం పై వివరణ ఇవ్వాలని à°¡à°¿ ఎన్ ఎస్  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à°¿ à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు ప్రభుత్వ విప్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు చేస్తున్న దోషాలకు ఒళ్ళు మండిపోయిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తన ర్యాలీలో బూతు పురాణం అందుకున్నారని

ప్రభుత్వ విప్ తెలిపారు. అయితే అందరూ ఒకే విధంగా స్పందించరని, మాకు కూడా కోపం వస్తుందని, అయితే మేము సంయమనం పాటిస్తామన్నారు. కొందరు కోపాన్ని వెంటనే వెళ్ళ

గ్రక్కుతారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam