DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 నుంచి జనసేనాని విశాఖ నుంచి మలి పోరాట యాత్ర.

విశాఖపట్నం, జూన్ 22  2018 ( DNS Online ) : ప్రజా క్షేత్రం లోకి నేరుగా వచ్చిన ప్రజలతో మమేకమై సమస్యల పై పోరాట యాత్ర చేపట్టి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దిగ్విజయంగా

ముగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మలి విడత పోరాట యాత్రను ఈనెల 28 నుంచి ప్రారంభం చేయనున్నారు. à°ˆ మేరకు శుక్రవారం విశాఖ నగరం లో జరిగిన విలేకరుల సమావేశం జనసేన

పార్టీ అధికార ప్రతినిధి à°Ÿà°¿. శివశంకర్ రావు మాట్లాడుతూ à°ˆ నెల 25 రాత్రి à°•à°¿  à°µà°¿à°¶à°¾à°–కు రానున్నారని, ఆయన 26, 27 తేదీల్లో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల మేధావులు,

విద్యావంతులతో చర్చించనున్నారని తెలిపారు. ఈ మలివిడత లో భాగంగా అయన విజయనగరం జిల్లా ఎస్.కోట లో పర్యటించి, అనంతరం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, చోడవరం

అసెంబ్లీయే నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని తెలిపారు. వారం రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటన సాగుతుందన్నారు. అయితే పూర్తి స్థాయి పర్యటనా తేదీలను

త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజా సమస్యల ఫై ఆయన క్షేత్ర స్థాయిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను మేనిఫెస్టోలో పెడతారన్నారు. త్వరలోనే పార్టీ

రాష్ట్ర స్థాయి కమిటీలను నియమించనున్నట్లు శివశంకర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశం లో జనసేన పార్టీ విశాఖపట్నం మీడియా హెడ్ తోట సత్యనారాయణ తదిరులు

పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam