DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ దీర్ఘ దృష్టి కి తిరుగులేదు: వైకాపా నేత కొయ్య ప్రసాద్

రాజధాని ప్రకటన ప్రజాస్వామ్య బద్దంగానే సభ జరిగింది 

వైకాపా సీనియర్ నేత కొయ్య ప్రసాద రెడ్డి హర్షం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, జనవరి  21, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ముఖ్యమంత్రి, యువకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీర్ఘ దృష్టి తో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో అనుభవుజ్ఞులను సైతం

ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయని వైఎసరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొయ్య ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేసారు. మంగళవారం విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సోమవారం శాసన సభలో రాజధాని ప్రకటన ప్రజాస్వామ్య బద్దంగానే జరిగిందన్నారు. చట్టబద్ధంగా, తీర్మానాల ద్వారా పాలన

వికేంద్రీకరణ జరుగిందని, చంద్రబాబు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. 
ఉత్తరాంధ్ర ఎన్నోసార్లు తెలుగుదేశానికి అఖండ విజయాలు అందించిందని, అయితే

చంద్రబాబు ఉత్తరాంధ్రకు న్యాయం జరగకుండా ప్రయత్నించారు. ఇది న్యాయమా?
వైఎస్ జగన్  తాను ఇచ్చిన ప్రతిమాటా నిలుపుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధీ జరగాలని

దీక్షబూనారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగటానికి పాలన రాజధాని ఉపకరిస్తుందాని తెలిపారు. అమరావతికి, అక్కడి రైతులకు, రైతు కూలీలకు జగన్ గారు

ఆర్ధిక సాయాన్ని పెంచారని, ఉత్తరాంధ్ర నేత స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు ఆత్మ క్షోభించేలా ఆయన కుమారుడు వ్యవహరిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ కు సినిమా

జీవితాన్ని ఇచ్చింది విశాఖ పట్నమే. కానీ ఆయన కూడా విశాఖ మీద విషం కక్కుతున్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేవారికి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని ఎద్దేవా

చేసారు. 

à°ˆ విలేకరుల సమావేశంలో సీనియర్ నేత రవి రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam