DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భేష్: వెంకయ్య 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  21, 2020 (డిఎన్‌ఎస్‌) : నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం

జరిగిన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం కార్యక్రమాలు తెలుగు అభిమానులను అలరించాయి. మంగళవారం జరిగిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గవర్నర్

విశ్వభూషణ్ హరిచందన్,  à°•à±‡à°‚ద్ర మంత్రి  à°°à°®à±‡à°·à± లు ప్రత్యేక అతిధులుగా హరాజయ్యారు.  

ఈ కార్యక్రమంలో నలుగురు ప్రముఖులు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు

తెలుగుకు సంబంధించి అక్షర విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన తెలుగు భాష తీయదనం

గీతం అందర్నీ ఆకట్టుకుంది అలాగే జొన్నవిత్తుల ఆలపించిన తెలుగుపై కవితా గానం అందరి మెప్పు పొందింది ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రాచీన

తెలుగు అధ్యయన కేంద్రం వెబ్సైట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పండితులు కవులు తెలుగు అభిమానులు హాజరయ్యారు
ఈ కార్యక్రమం లో నెల్లూరు ఎంపీ

ఆదాల ప్రభాకర్ రెడ్డి , తెలుగు అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్,  à°¶à°¾à°¸à°¨à°®à°‚డలి మాజీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ , ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం,  à°®à°¾à°œà±€

మంత్రి కామినేని శ్రీనివాస్,  à°•à°µà±à°²à± జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , భువనచంద్ర , వెన్నెలకంటి, స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట్,  à°µà°¿à°œà°¯ డైరీ చైర్మన్ రంగారెడ్డి ,

పాముల హరి,  à°¨à°µà±€à°¨à± రెడ్డి,  à°¸à°¿.నరసింహారావు,  à°¡à°¾à°•à±à°Ÿà°°à± సునీల్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 


 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam