DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇచ్చిన వాగ్దానం కోసం న్యాయ పోరాటానికి ఖర్చు రూ. 5 కోట్లు

రాజధాని కేసుల వాదనకు లాయర్ కి రూ.5 కోట్లు కేటాయింపు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : à°¹à±ˆà°•à±‹à°°à±à°Ÿà±à°²à±‹ రాజధాని

అంశంపై దాఖలైన కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించింది. రోహత్గీ ఫీజు కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు

జారీ చేసింది. ముందస్తుగా రూ. కోటి చెల్లించేందుకు ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

సాధక బాధకాలు ఆలోచించొ. . ఆలోచించ కో  à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ అంశం పై

తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా అమలు చెయ్యాలి అనే పట్టుదలతో చేస్తున్న కార్యాచరణలో భాగమే ఈ న్యాయ పోరాటం గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసును

వాదించేందుకు కేవలం ఒక్క న్యాయవాదికి రూ. 5 కోట్లు సమర్పించుకోవడం ప్రజల్లో ఏ విధమైన సంకేతాన్ని ఇస్తోందో పాలకులే ఆలోచించుకోవాలి.   

 à°…భివృద్ధి, పాలన

వికేంద్రీకరణ పేరుతో రాజధాని అమరావతిని విభజిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమరావతి

పరిసరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులతో పాటు టీడీపీ కూడా అమరావతిని కొనసాగించాలని నిరసన వ్యక్తం చేస్తోంది. అయితే మూడు

రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై శాసనమండలిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు రైతులు, పలు పార్టీలు హైకోర్టులో కేసులు వేశాయి. దీంతో ఈ

కేసులను తమ తరపున వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని à°°à°‚గంలోకి దింపింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam