DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రి మేకపాటి కి మరో అదనపు శాఖ అప్పగింత 

పరిశ్రమలు, ఐటీ లకు తోడుగా స్కిల్ డెవలప్ శిక్షణ.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, జనవరి  24, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర పరిశ్రమలు,

వాణిజ్యం, ఐ.à°Ÿà±€, జౌళి శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తోన్న మేకపాటి గౌతమ్ రెడ్డి అదనంగా ‘నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ’ను అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి సూచనల మేరకు à°ˆ  à°•à±€à°²à°• శాఖ ‘నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ’ను అప్పగించారు. à°ˆ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్

రెడ్డితో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. తనపై నమ్మకముంచి అదనంగా మరో శాఖను అప్పగించినందుకు ముఖ్యమంత్రికి మంత్రి మేకపాటి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నాలుగు శాఖలకు  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à±, వాణిజ్యం, ఐ.à°Ÿà±€, జౌళి శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తుండగా ఆయనకు కొత్తగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖను కూడా

కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ద్వారా ప్రభుత్వంపై

యువతకు ఉన్న విశ్వాసాన్ని పెంచేలా పనిచేస్తానని మంత్రి à°ˆ సందర్భంగా  à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చారు. ఉపాధి, నైపుణ్య శిక్షణలో వినూత్న కార్యక్రమాలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿ రాష్ట్ర యువత

ఆలోచనలు ప్రతిబింబించేలా ముందుకువెళతానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచస్థాయి కోర్సులను రాష్ట్ర యువతకు అందించి.. వల్డ్ క్లాస్ వర్క్ ఫోర్స్ ని తయారు చేయడానికి

కృషిచేస్తానని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam