DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటిగా ఏసీబీ దాడి, ఎంఆర్ఓ లు బెంబేలు

ఎంఆర్ఓ కార్యాలయాల లో విస్తృత తనిఖీలు.  

అవినీతి రాబందులకు చుక్కలు చూపిస్తున్న సీఎం 

భారీ మొత్తం లో నగదు పత్రాలు à°Žà°‚ ఆర్ à°“ à°² నుంచి స్వాధీనం. 

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  24, 2020 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏక కాలంలో ఏసిబి దాడులు జరగడం

అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం ఉదయం నుంచే 670 పైగా ఎమ్మార్వో కార్యాలయాలలో ఎంచుకుని 250 ఎమ్మార్వో కార్యాలయంలో ఒకేసారి నేడు

దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఏసీబీ à°¸à°®à±€à°•à±à°·à°²à±‹ ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à± జగన్మోహన్ రేడ్డి ఏసీబీ పై విమర్శలు చేశారు. అవినీతిని అదుపు చేయాలని,అవినీతి ని అరికట్టాలని

పేదవారికి సత్వర న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఏసీబీ అధికారులకు గట్టిగా చెప్పారు. మీకోసంలొ వచ్చిన అర్జీలు భూ రికార్డులు, పాస్ పుస్తకాలు, వంటివాటిని ఎంతవరకు

నిర్వహిస్తున్నారు.అనే దాని పై ఏసీబీ అధికారులు చాలా చోట్ల తనిఖీలు చేపట్టడం జరిగింది.

రాజమహేంద్రవరం పరిధి లో. . .. 

రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్ ఓ

కార్యాలయంలో జరుగుతున్నా ఏసీబీ తనిఖీలు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం లో జరిగిన వివరాలను డిఎస్పి  à°ªà°¿ రామచంద్ర రావు à°¡à°¿ ఎన్ ఎస్ కు తెలియచేసారు. à°ˆ తనిఖీల్లో సి

ఐ పివిజి తిలక్, మోహన్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈయన అందించిన వివరాలు:     

 à°œà±†. తిమ్మాపురం విఆర్ à°“ వి. శ్రీనివాసరావు వద్ద రూ.  RS 8500 నగదు (కమ్యూటర్ టేబుల్ లో)

లభించింది. 

17 మంది విఆర్ à°“ / వి ఏ à°“ à°² నుంచి రూ. 29850 నగదు స్వాధీనం చేసుకున్నారు. 

మీ సేవ, టి బి ఆర్ లకు సంబంధించిన రికార్డులను సక్రమం గా నిర్వహించడం

లేదు. 

ఎటువంటి వివరాలు లేని 48 పట్టాదార్ పాస్ పుస్తకాలను తాసీల్దార్ నుంచి లు స్వాధీనం చేసుకున్నారు. 

డీఎస్పీ తనిఖీ కి వచ్చిన సమయంలోనే తాసీల్దార్

కార్యాలయంలో వివిధ పనులకోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి సహకారం అందించక పోవడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam