DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటు ఉన్న వారందరికీ ఓటు వేయాల్సిన భాద్యత ఉంది 

కేవలం 30 శాతం మాత్రమే ఓటు వేస్తున్నారు: కలెక్టర్ నివాస్ 

ఓటు హక్కు వినియోగించు కోక పోతే నష్టపోయేది ప్రజలే. . : . . 

శ్రీకాకుళం లో జాతీయ ఓటర్ల

దినోత్సవం - భారీ ర్యాలీ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . . .

శ్రీకాకుళం, జనవరి  25, 2020 (డిఎన్‌ఎస్‌) : ఓటు హక్కు భారత దేశ రాజ్యాంగ పౌరాలకు

ఇచ్చిన ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని, ఓటు ఉన్న వారందరికీ ఓటు వేయాల్సిన భాద్యత ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం

ను పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం పట్టణం లోని బాపూజీ కళామందిర్ లో ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే వారు కేవలం 30 శాతం మాత్రమే ఉన్నారన్నారు. అందుకే విజేతలుగా నిలిచేవారికి అతి

తక్కువ ఓట్లు వచ్చిన చట్ట సభలకు ఎన్నికవుతున్నారన్నారు. విద్యావంతులు, భాద్యత గల్గిన పౌరులు తమ భాద్యతలను విస్మరించడం వల్లనే ఇలాంటి తప్పిదాలు

జరుగుతున్నాయన్నారు. సరైన అభ్యర్థి à°•à°¿ ఓటు వెయ్యక పోయినా, అసలు ఓటే వేయకపోయినా నష్టపోయేది ప్రజలే నన్నారు. 

గెలుపొందిన పార్టీలు సాధించినది 30 శాతం ఓట్లేనని

చెప్పారు.  à°Žà°¨à±à°¨à°¿à°•à°² ప్రక్రియలో చదువు కున్నవారికి మాత్రమే అనేక చోట్ల ఓటుహక్కు వున్నట్లు తెలిపారు. భారత దేశంలో మాత్రమే వయోజన ఓటు హక్కు వుందన్నారు. మనది

ప్రజాస్వామ్య దేశమని, మన రాజ్యాంగం  à°šà°¾à°²à°¾ గొప్పదని అన్నారు.  à°…నేక మతాలు, జాతులు,  à°­à°¾à°·à°²à±,  à°•à±à°²à°¾à°²à± వున్నా భిన్నత్వంలో ఏకత్వంతో విరాజిల్లుతున్న గొప్ప దేశం

మనదన్నారు.  à°ªà±à°°à°œà°¾à°¸à±à°µà°¾à°®à±à°¯à°‚లో మాత్రమే భావ స్వేచ్ఛకు అవకాశం వుంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటంగ్ ప్రక్రియ పూనాది అన్నారు. ముఖ్యంగా యువత,

విద్యాధికులు  à°“టు హక్కును వినియోగించుకోవాలన్నారు.  à°…ధిక శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు

హక్కును వినియోగించుకుని  à°°à°¾à°œà±à°¯à°¾à°‚గాన్ని గౌరవించుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు.  à°®à°¨ దేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతున్నదని, హాంగ్

కాంగ్ లో ప్రజాస్వామ్యం కావాలని కోరుతున్నారని చెప్పారు.  à°°à°¾à°¨à±à°¨à±à°¨ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పారు. à°ˆ సందర్బంగా ఆయన ఓటరు à°—à°¾

పేరు నమోదు ప్రక్రియ ను వివరించారు. 

ఓటరు గా నమోదు ప్రక్రియ : . . . .

ఓటరు గా నమోదు సులభమని, ఆన్ లైన్ ద్వారా, యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని అన్నారు. తమ ఓటు ఏ

పోలింగ్ కేంద్రంలో వున్నదో తెలుసుకునేందుకు మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. ఆరు నెలలపాటు ఒకే చోట వున్నవారికి అక్కడే ఓటు హక్కును కల్పించడం జరుగుతుందని

 à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. యువత విజ్ఞతతో ఓటు వేసి మంచి పాలకులను ఎన్నుకోవాలని, ఓటు హక్కు వున్న వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. à°ˆ కార్యక్రమం పై  à°µà°¿à°¶à±à°µ

విద్యాలయాలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల్లోనూ, స్వచ్చంద సంస్థల సహకారంతో ను గ్రామా గ్రామాన అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.  

     

జాయింట్ కలెక్టర్ డా కె.శ్రీనివాసులు మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కలిగించుటకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ

ఓటరుగా నమోదు కావాలని, కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట ఓటు వేసుకునే అవకాశాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు.  à°°à±†à°µà°¿à°¨à±à°¯à±‚ డివిజనల్ అధికారి  à°Žà°‚. వి.రమణ మాట్లాడుతూ

దేశ ప్రజాస్వామ్యం గొప్పదని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటరుగా నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న జిల్లా

కలెక్టర్ నివాస్ కు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఓటరు గుర్తింపు కార్డు ను అందజేశారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న యువతకు జిల్లా కలెక్టర్ ఓటరు

గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజెన్ లను సత్కరించారు.  à°¬à°¿.ఎల్.à°“.లు, జిల్లా పౌర సంబంధాల అధికారి

ఎల్.రమేష్, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు  à°¸à°¿.హెచ్.వి.రాంప్రసాద్ లను సన్మానించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస à°°à°šà°¨, వ్యక్తృత్వపు పోటీలు,

రంగోలీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.  à°¶à°¿à°µà°¾à°¨à±€ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓటరు అవగాహన పై  à°²à°˜à± నాటికి ప్రదర్శించారు.

అంతకు ముందు

10à°µ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల నుండి బాపూజీ కళామందిర్ వరకు భారీ రాలీ జరిగింది. à°ˆ ర్యాలీని  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా

కలెక్టర్ జె నివాస్ జెండా ఊపి ప్రారంభించారు. 

      జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణా రావు, జిల్లా పంచాయతీ

అధికారి వి.రవి కుమార్, సెట్ శ్రీ సిఇఓ బి.వి.ప్రసాద రావు,  à°¤à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à± ఐ.à°Ÿà°¿.కుమార్, శివానీ కళాశాల à°Žà°‚.à°¡à°¿ దుప్పల వెంకట రావు, à°¡à°¿.ఎస్.à°¡à°¿.à°“ బి.శ్రీనివాస్ కుమార్, సన్ డిగ్రీ

కళాశాల కరెస్పాండంట్ జయరాం, స్వీప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రమణ మూర్తి,ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు జనార్దన్ నాయుడు, సురంగి మోహన రావు, నటుకుల మోహన్ ఎన్.

సి.సి, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam