DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ గా జాగిలాలు  

కలెక్టర్ కు పుష్పగుచ్చం ఇచ్చి, పాదాభివందనం, పెరేడ్  

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  26, 2020 (డిఎన్‌ఎస్‌) :

ఆదివారం శ్రీకాకుళం లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీసు జాగిలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో భాగంగా అత్యంత ప్రత్యేక శిక్షణ పొందిన

పోలీసు జాగిలాలు ముఖ్య అతిధి జిల్లా కలెక్టర్ జె. నివాస్ కు పుష్ప గుచ్చం ఇచ్చి, పాదాభి వందనం అనంతరం పరేడ్ నిర్వహించాయి. ఈ ప్రదర్శన ఆహూతులకు అందరినీ

ఆకట్టుకుంది. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమం లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్

జె.నివాస్. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam