DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం 

రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ హాల్ టికెట్ ద్వారా పరీక్ష

మొత్తం 3,37,054 మంది జనరల్, 66,611 మంది ఓకేషనల్    

ఇంటర్ బోర్డ్ కార్యదర్శి  à°µà°¿. రామకృష్ణ వెల్లడి 

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  27, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు

ప్రారంభమవుతున్నట్టు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ వి. రామకృష్ణ తెలియచేస్తున్నారు. ఈ నెల 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, 30వ తేదీన ఎన్విరాన్మెంటల్

ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జరుగనున్నాయి. విద్యార్థులందరికి ఆన్లైన్ హాల్ టికెట్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,37,054 మంది

జనరల్ అభ్యర్థులు, వీరిలో ఎంపిసి విభాగం లో  2,46,653 మంది  à°¬à±ˆà°ªà±€à°¸à±€ విభాగం లో 90,401 మంది అభ్యర్థులు, ఓకేషనల్ విభాగం లో  66,611 మంది హాజరుకానున్నారు. పరీక్ష  à°‰à°¦à°¯à°‚  9 à°—à°‚à°Ÿà°² నుండి

à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ వరకు, మధ్యహ్నం పరిక్ష సమయం -  2 à°—à°‚à°Ÿà°² నుండి 5 à°—à°‚à°Ÿà°² వరకు జరుగనుంది. 

మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటు

చేసామన్నారు. ఎగ్జామ్ సెంటర్లలో అన్ని మౌలిక సదుపాయాలు పరిశీలించిన తరువాతే ఎగ్జామ్ పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు. 

విద్యార్థుల,తల్లితండ్రుల సందేహాలు

నివృత్తి చేయడానికి అందుబాటులో ఉంచిన వాట్సాప్ నెంబర్ 9391282578 ను సంప్రదించాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam