DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగర్తలా ఐఐఐటి డైరక్టర్ గా ఎయు ప్రో. అవధాని నియామకం

మరో జాతీయ సంస్థ కు డైరక్టర్ à°—à°¾ ఎయు ఆచార్యులు 

ఉత్తమ ఆచార్యునికి అత్యుత్తమ నియామకం: డిఎన్ఎస్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.. 

విశాఖపట్నం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : త్రిపుర లోని అగర్తలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి)  à°¡à±ˆà°°à°•à±à°Ÿà°°à± à°—à°¾ ఆంధ్ర విశ్వ కళాపరిషత్

ఇంజనీరింగ్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ పి ఎస్ అవధాని నియమితులయ్యారు. 
మంగళవారం ఎయు లో జరిగిన ఓ కార్యక్రమం లో ఈ మేరకు ఎయు రిజిస్టర్ కృష్ణ మోహన్

నియామక పత్రాలను ఆయనకు అందించి అభినందనలు తెలిపారు. ఎయు కు చెందిన ఉత్తమ ఆచార్యునికి మరో జాతీయ సంస్థకు డైరక్టర్ గా నియమితులవ్వడం పట్ల ఎయు ఉపకులపతి (ఇంచార్జి)

 à°¡à°¾à°•à±à°Ÿà°°à± పివిజిడి ప్రసాద్ రెడ్డి, ఎయు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి శ్రీనివాసరావు, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. రాష్ట్ర

ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకునిగా పురస్కారం కూడా అందుకున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడమే కాక, నిర్వహించిన అనుభవం కూడా ఉంది. ఈయన

మార్గదర్శకత్వంలో ఎందరో పిహెచ్ à°¡à°¿, ఎంఫిల్ పరిశోధనలు పూర్తి చేసారు. 

 à°‰à°¤à±à°¤à°® అధ్యాపకులు డాక్టర్ అవధాని ఉన్నత విద్య సంస్థకు డైరక్టర్ à°—à°¾ నియమితులవ్వడం పట్ల

à°¡à°¿ ఎన్ ఎస్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam