DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చి 4 వ తేదీ నుండి 23 వరకు ఇంటర్ పరీక్షలు 

మీడియాతో ప్రాంతీయ ఇంటర్ అధికారి శారద వెల్లడి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పుగోదావరి జిల్లాలో 1,09,334

మంది ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాయుటకు అన్ని సిద్ధం చేయడం జరిగిందని ఆర్.ఐ.ఓ.(రాజమహేంద్రవరం) ఐ.శారద తెలిపారు. మంగళవారం స్థానిక ఇంటర్మీడియట్ విద్య సంస్థ

కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండోవ సంవత్సరం పరీక్షలు మార్చి 4 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు

నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  à°ªà±à°°à°¾à°•à±à°Ÿà°¿à°•à°²à± పరీక్షలు ఫిబ్రవరి 1 à°µ తేదీ నుండి 20 à°µ తేదీ వరకు జరుగుతాయన్నారు.  à°ªà°°à±€à°•à±à°·à°² పర్యవేక్షణకు  à°¹à±ˆ పవర్ కమిటీ ని ఏర్పాటు చేయడం

జరిగిందని తెలిపారు. పరీక్షలకు టాస్క్ ఫోర్స్ కూడా ఉంటుందని వివరించారు. జిల్లాలో  à°ªà±à°°à°¾à°•à±à°Ÿà±€à°•à°²à± పరీక్షలకు 90 సెంటర్లు, థియరీ పరీక్షలకు 138 సెంటర్లు ఏర్పాటు చేయడం

జరిగిందిని తెలిపారు. జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.పరీక్షలు నిర్వహించారు సెంటర్ల వద్ద 144 సెక్షన్

ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మూడు  à°«à±à°²à±ˆà°¯à°¿à°‚గ్ స్పీడ్స్, 5 సిట్టింగ్ స్పీడ్స్ ఉంటారని తెలిపారు. ఆరు సున్నిత మైన సెంటర్లుగా గుర్తిచటం జరిగిందని చింతూరు,

కూనవరం, రంపచోడవరం, వరరామచంద్రపురం, వేలంగి, మురమండ గా గుర్తించటం జరిగిందన్నారు. విద్యార్థులు వారి యొక్క హాల్-టికెట్స్ ఒన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చునని

అన్నారు.జిల్లా పరీక్షల కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం జరుగుతుందిని అన్నారు.
కార్యక్రమంలో ఎస్.వి.వి.సత్యనారాయణ రెడ్డి, ఎన్.ఎస్.వి.ఎల్. నరసింహం, ఎమ్.

వెంకటేశ్వరరావు, ఏ.ఓ - బి.బి. సరోజిని తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam