DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెజవాడలో దొంగల బెడద - నగరవాసులు బెంబేలు !!

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌): ప్రయాణీకులు ముఖ్యంగా పొరుగూళ్లకు వెళ్లేవారు,విద్యార్థినిలు

సిటీ,ఇతరప్రాంతాలకు వెళ్లే వారి జేబులు,ఆభరణాలు,నగదు,సెల్ ఫోన్లు జేబుదొంగల చేతివాటానికి గురై ఎక్కడకు వెళ్ళాలో,ఎవరికి చెప్పాలో తెలియక ఉసూరంటూ వెళుతున్న

సంఘటనలు ప్రతి నిత్యం ఇక్కడ పరిపాటైంది. à°®à±à°–్యంగా బెంజ్ సర్కిల్ సమీపంలోని ఈనాడు ఎదురుగా,ఆటోనగర్ బస్ టెర్మినల్ వద్ద జేబుదొంగల చేతివాటం ఎక్కువగా ఉందని

వాపోతున్నారు.వారుకూడా ప్రయాణీకుల్లా నటిస్తూ రాని బసుకోసం ఎదురు చూస్తున్నట్లు నటిస్తూ అవకాశం వచ్చినప్పుడు బస్ ఎక్కే హడావిడిలో ఉండగా జేబుదొంగలు తమ

నైపుణ్యం చూపిస్తున్నారు.

  à°ˆ రోజు స్వయంగా à°ˆ ప్రతినిది బందరు నాన్ స్టాప్ కోసం ఈనాడు ముందు స్టాప్ వద్ద వేచి చూస్తున్నప్పుడు à°’à°• వ్యక్తిని అనుమానించటం

జరిగింది.  à°…తన్ని పరిశీలిస్తుండగానే తన షర్టు జేబు లో ఉన్న సెల్ ఫోన్ ను తన హస్తలాఘవం ప్రదర్శించి తీస్తుండగా కంగారులో జారవిడచి పారిపోయాడు.  ( à°† వ్యక్తి

తెల్లగా ఉండి ఆరంజ్ కలర్ షర్ట్ వేసుకున్న 25 ఏళ్లలోపు సన్నపాటి దొంగ),  కానీ వెంటాడదామంటే బందరు వచ్చే హడావిడి. ఇలాగే ప్రతినిత్యం ఈనాడు,ఆటోనగర్ టెర్మినల్ వద్ద

ఎందరో జేబు దొంగలకు తమ వస్తువులు అర్పించుకుంటూ ఎవరికి చెప్పాలో,ఎక్కడకు వెళ్ళాలో తెలియక ఉసూరంటూ వెళుతున్నారు. ఊరెళ్లిన లేదా బజారు,విద్యాసంస్థలకు వెళ్లి

ఆనందంగా రావలసిన వారు విచారంతో రాకుండా జేబుదొంగలను పోలీసులు అదుపు చెయ్యాలని,వారిని నిర్దయగా అణచి వేయాలని పలువురు ప్రయాణీకులు,ప్రజలు కోరుతున్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam