DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 నుంచి విజయ కీలాద్రి క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు

చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ లో ఉత్సవాలు  

ఫిబ్రవరి 1 à°¨ రధసప్తమి  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿  3 à°¨  à°®à°‚త్రోపదేశం, 

ఫిబ్రవరి 2 à°¨  à°¤à±‡à°¦à±€ కళ్యాణం, à°—à°¿à°°à°¿

పరిక్రమణ, 

5 à°¨ భీష్మ ఏకాదశి, సామూహిక విష్ణు సహస్ర పారాయణ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : విజయవాడ

సమీపంలోని సీతానగరం  ( గుంటూరు జిల్లా తాడేపల్లి దరి) లో ఉన్న విజయ కీలాద్రి కొండపై వేంచేసిన క్షేత్రం లో మూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈనెల 30 నుంచి

ఆరంభమవుతున్నాయి. ఈనెల 5 వరకూ జరుగనున్న ఈ వేడుకలు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపరరామానుజులుగా కొనియాడబడుతున్న చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో

జరుగనున్నాయి.  
ఉభయ వేదాంత ఆచార్య పీఠం ఆధ్వర్యవం లో స్వామి వారి చే నిర్వహించబడుతున్న వేద పాఠశాల విద్యార్థులచే ప్రతిరోజు విజయ కీలాద్రి లో వేంచేసిన  à°¶à±à°°à±€

వేంకటేశ్వరునికి నిత్య ఆరాధనలు జరుగుతాయి. à°ˆ క్షేత్రం మూడవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనవరి 30 ఉదయం ఉత్సవ  à°†à°°à°‚à°­ స్నాపనం   జరుగుతుంది. సాయంత్రం

అంకురారోపణ వైనతేయ పటాధీవాసం జరగడంతో బ్రహ్మోత్సవాలు ఆరంభ ఘట్టం మొదలవుతుంది. 31à°µ తేదీ ఉదయం ధ్వజారోహణం,  à°…గ్ని ప్రతిష్ట,  à°…శ్వ వాహనసేవ జరుగుతాయి. సాయంత్రం భేరి

పూజ, దేవత ఆహ్వానం, శేష వాహన సేవ,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 1à°µ తేదీ అత్యంత విశిష్టమైన రథసప్తమి వేడుకలను వేద విద్యార్థుల తో వైభవంగా సామూహిక ఆదిత్య హృదయ పారాయణం జరుగుతుంది. ఉదయం

సూర్య ప్రభ వాహనం, సాయంత్రం గజవాహనసేవ నిర్వహించబడుతుంది. ఫిబ్రవరి 2à°µ తేదీ కళ్యాణ మహోత్సవం అదే రోజు సాయంత్రం గరుడ వాహనం పై స్వామి నడుస్తుండగా,  à°µà±‡à°²à°¾à°¦à°¿ మంది

భక్తులు విజయ కీలాద్రి గిరి పరిక్రమణ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఫిబ్రవరి మూడో తేదీ ఉదయం హనుమద్వాహనం జీయర్ స్వామి వారిచే మంత్రోపదేశం అంటే సమాశ్రయణం

నిర్వహించబడుతుంది. సాయంత్రం చంద్రప్రభ వాహనం తో ఐదవ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం అవభృత స్నానం చక్రతీర్థం సాయంత్రం శ్రీ పుష్పయాగం

ద్వాదశ రాధన,  à°®à°¹à°¾ పూర్ణాహుతి అనంతరం ధ్వజారోహణం, సప్తవరణ, కుంభ ప్రోక్షణ జరుగుతాయి. ఫిబ్రవరి 5à°µ తేదీ ఉత్సవ ఋత్విక్ సమ్మానం, భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలు

ఆరంభమవుతాయి సాయంత్రం చిన్న జీయర్ స్వామివారి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అనుగ్రహించ పడుతుంది.
ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద

సంఖ్యలో భక్తులను ఆహ్వానిస్తున్నారు.  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ మూడో తేదీ జరిగే మంత్రోపదేశం కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు ముందు రోజు రాత్రికి ఆశ్రమానికి

చేరుకోవాల్సిన దిగా సూచిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam