DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ పురస్కార గ్రహీత సాయి సంహిత కు ఘన స్వాగతం. 

విశాఖ లో స్వాగతం పలికిన సత్యసాయి విద్యావిహార్ టీమ్  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రతిష్టాత్మక

 à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ - 2020 ను అందుకున్న ఆకుల సాయి సంహితకు విశాఖ విమానాశ్రయం లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామనాద్ కోవింద్ చేతుల మీదుగా à°ˆ

అవార్డు ను అందుకుని, తదుపరి దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, మంగళవారం విశాఖ చేరుకున్న ఆమెకు విశాఖపట్నం విమానాశ్రయంలో ఆమె చదువుతున్న సత్యసాయి సేవా

సంస్థల జిల్లా అధ్యక్షులు వి ఆర్ నాగేశ్వర రావు,  à°¶à±à°°à±€ సత్య సాయి విద్యా విహార్ పాఠశాల ప్రిన్సిపాల్  à°Ž. కౌసల్య , టీచర్లు, విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ప్రస్తుతం సంహిత సత్య సాయి విద్యా విహార్ లో పదవ తరగతి చదువుతోంది. ఆమె సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తి అని అందరూ కొనియాడారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam