DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్ఐ కుటుంబానికి రూ. 1 లక్ష చెక్కు అందించిన ఎస్పీ 

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): 

అనంతపూర్, జనవరి 30, 2020 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఏడాది అనారోగ్యంతో మృతి చెందిన ఎస్ ఐ కుటుంబానికి కార్పస్ ఫండ్ మొత్తం రూ. 1

లక్ష  à°šà±†à°•à±à°•à±à°¨à± అనంతపూర్ జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అందజేశారు.  à°µà°¿à°µà°°à°¾à°²à°²à±‹à°•à°¿ వెళితే . .  2018 సంవత్సరం డిశంబర్ 31 à°¨ నౌషాద్ వలీ అనారోగ్యంతో మృతి చెందాడు. కార్ఫస్

ఫండ్ మొత్తం రూ. 1 లక్షను నౌషాద్ వలీ భార్య వహీద్ బేగంకు ఇచ్చారు. పోలీసు సిబ్బంది చేస్తున్న కృషి కి నిదర్శనంగా వారి కుటుంబాలకు సైతం పోలీస్ యంత్రాంగం అండగా

నిలబడుతుందన్నారు.  à°ˆ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , ఆర్ ఎస్ ఐ జాఫర్ , సుధాకర్ రెడ్డి, జిల్లా పోలీసు

కార్యాలయం బి విభాగం సూపరింటెండెంటు శ్రీనివాసులు, సిబ్బంది శ్రీనివాసులు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam