DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ హయాంలోనే హిందు ధార్మిక పరిరక్షణ జరుగుతోంది: మంత్రులు

అనంతపురంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం

ప్రజారంజక పాలనే వై ఎస్ జగన్  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ధ్యేయం : 

సత్యదేవ ఆలయ ప్రతిష్ట లో వెల్లంపల్లి, శంకర

నారాయణ 

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): . . . .

అనంతపూర్, జనవరి 30, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధార్మిక పరిరక్షణ

అత్యద్భుతంగా సాగుతోందని, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సే మా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బిసి సంక్షేమ శాఖ

మాత్యులు మాలగుండ్ల శంకర నారాయణ తెలిపారు. శుక్రవారం అనంతపురం, అశోక్ నగర్లో  à°¦à°¤à±à°¤ పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి  à°†à°¶à±€à°¸à±à°¸à±à°²à°¤à±‹, దత్త విజయానందతీర్థ

ప్రత్యక్ష పర్యవేక్షణలో రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము వైభవంగా జరిగింది. à°ˆ కార్యక్రమానికి  à°®à±à°–్య అతిధులుగా వచ్చిన వీళ్ళు

మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక, హిందూ దేవాలయాల పరిరక్షణ, అభ్యున్నతి, గతం లో ఎన్నడూ జరగనంత ప్రాధాన్యతతో

జరుగుతున్నాయన్నారు. దీనికి నిదర్శనమే తిరుమల తిరుపతి దేవస్థానముల ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) భాగస్వామ్యంతో విశాఖపట్నం లోని విశాఖ శారదా  à°ªà±€à° à°‚లో ఐదు రోజులు పాటు వేదం హవనం, ఎన్నో

యజ్ఞయాగాదులు స్వయంగా జరిపిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ వైభవాన్ని తగ్గించేందుకా అన్నట్టుగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు కొన్ని

జరుగుతున్నాయన్నారు.  à°ªà±à°°à°œà°²à± వైఎస్ జగన్ కు à°…à°‚à°¡à°—à°¾ నిలబడ్డారన్నారు. దీనికి నిదర్శనమే à°—à°¤ ప్రభుత్వ హయాంలో విజయవాడలో 40 à°•à°¿ పైగా హిందూ దేవాలయాలు కూల్చేశారన్నారు.

 à°ªà±à°°à°¤à±à°·à±à°Ÿ వైఎస్ జగన్ హయాంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో యజ్ఞ యాగాదులు చేస్తున్నామన్నారు. 

 à°ˆ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ, సమాజాన్ని మెరుగైన బాటలో నడిపేందుకు

ఆద్యాత్మికత ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని, ముఖ్యమంత్రి

జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు ప్రార్థింస్తున్నానని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో దేవాలయం అర్చకులు, పార్టీ శ్రేణులు,

కార్యకర్తలు, పాల్గొన్నారు.

కొసమెరుపు : అయితే ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం లో 23 హిందూ దేవాలయల విగ్రహాలను కూల్చేసిన హిందూ మతవ్యతిరేకుల పై

ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పక పోవడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam