DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందన వినతులు సత్వర పరిష్కారంః కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 03, 2020 (డిఎన్‌ఎస్‌) : స్పందన వినతులను సత్వరమే పరిష్కరించడానికి చర్యలు

తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన స్పందన కార్యక్రమానికి పలు వినతులు వచ్చాయి..  à°®à±à°‚దుగా

శ్రీకాకుళం ఆదివారం పేట నుండి కాయు సవేర తాను రిమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నానని, సీనియర్స్ రావడంతో తనను తొలగించారని తెలిపారు.  à°‡à°Ÿà±€à°¨à°² ఖాళీ

ఏర్పడడంతో తనను మరలా నియమించాలని కోరారు. సారవకోట మండలం జరాలి గ్రామం నుండి తలితర రేవతి తన  à°•à±à°®à°¾à°°à±à°¤à±†, కుమారుడి చదువు నిమిత్తం తనకు అమ్మఒడి పథకాన్ని వర్తింప

చేయాలని కోరారు. గార మండలం కొత్తూరు సైరిగాం నుండి గూడేటి సింహాచలం తన తమ్ముడు శ్రీనును ఆ గ్రామంలో నివసిస్తున్న పి.రాజు, పందిరి మల్లేసు, లక్ష్మీ నారాయణ తదితరులు

 à°•à°•à±à°·à°ªà±‚రితంగా గాయపరచారని తలకి గట్టి దెబ్బ తగిలి ఆసుపత్రిలో తన తమ్ముడు చికిత్స పొందుతున్నాడని తెలిపారు. తన పైన కూడా దౌర్జన్యానికి దిగుతున్నందున వారిపై

చర్యలు తీసుకుని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.  à°²à°¾à°µà±‡à°°à± మండలం బుడుమూరు గ్రామం నుండి కలిగట నరసమ్మ, తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటున్న పెద్దింటి

గోపీపై చర్యలు తీసుకుని న్యాయం చేకూర్చాలని కోరారు.  à°•à±Šà°¤à±à°¤à±‚రు మండలం ఇరపాడు గ్రామం నుండి జి.గణేష్, తాము నిర్వాసితులమని, మెట్టూరు గూడలో à°Šà°°à°¿ మధ్యలో శ్మశానాన్ని

వేరొక చోటకి తరలించాలని కోరారు.  à°®à°°à°¿à°¯à± సదరు స్థలంలో గ్రామ సచివాలయాన్ని నిర్మించాలని కోరారు. నరసన్నపేట మండలం చెన్నాపురం నుండి మట్ట తులసి  à°¤à°¾à°¨à±

వికలాంగుడనైనందున తనకు మూడు చక్రాల బండి మంజూరు చేయాలని కోరారు.  à°…దే గ్రామానికి చెందిన జమ్ము శ్రీదేవి తనకు వికలాంగ పింఛను మంజూరు చేయాలని కోరారు.   ఎన్.

అప్పలరాజు, బాలాజీ నాగరాజు, తదితరులు, తాము సుమారు 40 మంది వరకు హిమోఫీలియా వ్యాధి గ్రస్తులమని, తమకు  à°µà°¿à°¶à°¾à°–పట్నం కె.జి.హెచ్.లో చికిత్స ఇస్తున్నారని, తమకు రిమ్స్

ఆసుపత్రిలోనే చికిత్సకు అవకాశం కల్పించాలని కోరారు. శ్రీకాకుళం నుండి దిబ్బ సురేంద్రబాబు, తనకు వికలాంగ  à°ªà°¿à°‚ఛను మంజూరు చేయాలని కోరారు. లావేరు మండలం బుడతవలస

గ్రామానికి చెందిన ముల్లా వరలక్ష్మి,లక్ష్మి, కొరిగాన లక్ష్మి, తదితరులు తమకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరారు.   సంబంధిత శాఖాధికారుల ద్వారా సత్వరమే సమస్యలు

పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. 
  à°ˆ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి

బి.దయానిధి, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్. కూర్మారావు, హౌసింగ్ పి.డి.

టి.వేణుగోపాల్, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam