DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యావరణ పరిరక్షణ సైకిల్ యాత్రికులకు కలెక్టర్ ప్రశంస ​​​​​​​

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 03, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£ పరిరక్షణ నిమిత్తం సైకిల్ యాత్ర చేస్తున్న వారిని

జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.  సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం కోల్ కత్తా నుండి ముంబై వరకు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం సైకిల్ యాత్ర చేస్తున్న తేజ చౌదరి

(ఎచ్చెర్ల), à°°à°®à°£à°¾à°°à±†à°¡à±à°¡à°¿, ( (గుంటూరు) కలెక్టరేట్ కు వచ్చారు. . à°ˆ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి  బి.దయానిధి,  à°œà°¿à°²à±à°²à°¾ యంత్రాంగం తరఫున  వీరికి  రూ.5 à°µà±‡à°²à±

అందచేసారు.  à°ˆ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము  15 à°°à±‹à°œà±à°²à°²à±‹ 3200 à°•à°¿.మీ.  కోల్ కత్తా నుండి ముంబై వరకు సైకిల్ పై పర్యటిస్తున్నామని, à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£ పరిరక్షణలో భాగంగా

ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే దుష్పరిణామాలపై  పాఠశాలలు, à°•à°³à°¾à°¶à°¾à°²à°² విద్యార్ధులకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. à°¡à°¿.ఆర్.à°“. వీరిని అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam