DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తంగిరాల విశ్వనాధ శాస్త్రికి అహితజ్ఞ భాస్కర పురస్కారం   

విశాఖ వేదికగా వేద సంపన్నునికి స్వర్ణకంకణ ధారణ :

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 03, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి

జిల్లా కపిలేశ్వరపురం వాస్తవ్యులు, ప్రముఖ వేదసంపన్నులు, బ్రహ్మశ్రీ తంగిరాల విశ్వనాధ శాస్త్రి కి అహితాజ్ఞ భాస్కర పురస్కారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి అందచేశారు. సోమవారం విశాఖనగరానికి వచ్చిన ముఖ్యమంత్రి విశాఖ మహానగరం లో జరుగుతున్న  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• à°“ ఆశ్రమ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.

కార్యక్రమాల్లో భాగంగా వేదసంప్రదాయంలో అత్యున్నత సేవ చేస్తున్న వీరికి అహితాజ్ఞ భాస్కర పురస్కారం తో పాటు, స్వర్ణకంకణ ధారణ చేసారు. ఈ సందర్బంగా తంగిరాల వారిని

వేదపండితులు, ప్రముఖులు సముచిత రీతిన సత్కరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam