DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోనే మొదటి దిశ పోలీస్ స్టేషన్ ఆంధ్ర లోనే ప్రారంభం. . 

రాజమహేంద్రవరం లో ఫిబ్రవరి 7 à°¨ సీఎంతో ప్రారంభం 

మహిళా రక్షణే మా ధ్యేయం:  à°¡à°¿.జి.పి  à°—ౌతమ్ సవాంగ్           

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి):

. . . . 

అమరావతి, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : మహిళల రక్షణ కొరకు దేశం లోనే మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసినట్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం  à°µà°šà±à°šà°¿à°¨ సందర్బంగా నిర్వహించిన

విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా ప్రత్యేకంగా దేశం లో దిశ చట్టం అమలు చేసేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఫిబ్రవరి 7 à°µ తేదీన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి  à°ªà±à°°à°¾à°°à°‚భినున్నట్టు తెలిపారు. రాజమహేంద్రవరం పట్టణం లోని జాం పేట ప్రాంతం లో ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ ను

 à°¡à°¿à°œà°¿à°ªà°¿ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిశీలించిన  à°…నంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేయడం, మహిళలకు రక్షణ కల్పించుటకు,

మహిళలు ఇతర ఇబ్బందులు పడకుండ మహిళలకు పూర్తి రక్షణ కలిపించటం కొరకు ఇటువంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో లో 18 à°¦à°¿à°¶ పోలీస్

స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందిని అన్నారు. వీటిలో 5 à°ªà±‹à°²à±€à°¸à± స్టేషన్లు నగర ప్రాంతంలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ,

గుంటూరు, తిరుపతి లలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో నే కాకుండ దేశంలో కూడా ఇదే తొలిసారిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని

అన్నారు. à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్రం 2020 à°¸à°‚వత్సరం మహిళా రక్షణ à°—à°¾ ప్రకటించటం జరుగుతుందన్నారు. 

దిశ చట్టం లో à°’à°• వారంలో ఇన్వెస్టిగేషన్ చేయడం,3 à°µà°¾à°°à°¾à°²à°²à±‹ ట్రయిల్

వేయడం వంటివి చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు.ఈ స్టేషన్లలో పూర్తి సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుని అన్నారు.ప్రత్యేక లాబ్ లు,ప్రత్యేక పి.పి.లు కూడా

ఉంటారని తెలిపారు. 

అనంతరం నన్నయ్య విశ్వ విద్యాలయంలో మహిళలు యాప్ ముఖ్యమంత్రి విడుదల చేస్తారని, దిశ పోలీస్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం కూడా

ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో à°¡à°¿ జి పి కూడా నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎమ్. జగన్నాథ్ రావు, à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం అర్బన్ జిల్లా  à°Žà°¸à±.పి. షిమోషీ

బాజిపాయ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్.పి. అద్నాన్ నాయీమ్ హస్మి, అదనపు ఎస్.పి.లు లలిత మాధురి, మురళి కృష్ణ, రమణా రావు, డి.ఎస్.పి.లు రవి కుమార్, శ్రీనివాస రెడ్డి,

సంతోష్ à°•à±à°®à°¾à°°à±, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్. స్వర్ణ లత, అసిస్టెంట్ డైరెక్టర్ జి.మనోరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam