DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో బరితెగించేసారు. . హిందూ ఆలయాలు కూల్చేస్తున్నారు  

మతోన్మాదులు వచ్చారు విగ్రహాలను డ్రిల్లింగ్ తో కూల్చారు  

మొన్న పిఠాపురం గుడి బయట విగ్రహాలే కూల్చారు 

నేడు రొంపిచర్ల లో మూల విరాట్ విగ్రహాలనే

కూల్చారు. 

ఈ రాష్ట్రంలో హిందువుల ఆలయాలను ఉంచుతారా లేదా?

స్వామి కమలానంద భారతి మండిపాటు 

1100 ఏళ్ళ క్రితం నాటిది, దేవాదాయశాఖ పరిధిలోనిది.  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం ) : . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హిందువులకు, హిందువుల దేవాలయాలకు రక్షణ లేకుండా

పోయిందని కమలానంద భారతి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం గుంటూరు జిల్లా రొంపిచర్ల గ్రామం లో 1100 సంవత్సారాల క్రితం నాటి శ్రీ మదన గోపాల స్వామి ఆలయం లోని మూల విరాట్

లను మతోన్మాదులు ధ్వంసం చేయడం తో ఆ ఆలయాన్ని చేసేందుకు ఆయన విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన ఆలయాన్ని సందర్శించి, హృదయ విదారక దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతం

అయ్యారు. 

పిఠాపురం గుడి బయట . . .రొంపిచర్ల లో మూల విరాట్ : . . . .  

à°—à°¤ వారం క్రితం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో 23 ఆలయాల్లోని ఆరాధనా  à°®à±‚ర్తులను కూల్చేసిన

ఘటన జరిగింది. వెంటనే గుంటూరు జిల్లా లోని రొంపిచర్ల గ్రామం  à°²à±‹à°¨à°¿  à°¶à±à°°à±€à°®à°¦à°¨  à°—ోపాల స్వామి దేవాలయం లోని  à°®à±‚à°² విరాట్ విగ్రహాలను డ్రిల్లింగ్ మిషన్ల తో

కూల్చేశారన్నారు.  à°ªà°¿à° à°¾à°ªà±à°°à°‚ లో గుడి బయట విగ్రహాలు కూలిస్తే. . .రొంపిచర్ల లో ఏకంగా మూల విరాట్ విగ్రహాలనే కూల్చేశారన్నారు. 

పైగా ఈ ఆలయం 1100 సంవత్సరాల క్రితం

నాటిదని, à°ˆ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా ధర్మాదాయ శాఖా పరిధిలోని అన్నారు. à°ˆ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖా అధికారులకు గానీ,

స్థానిక పోలీసులకు గానీ ఎటువంటి పట్టింపు లేకపోవడం దౌర్భాగ్యం అన్నారు. తక్షణం ఈ హిందూ వ్యతిరేకులను పట్టుకుని వాళ్ళతోనే ఈ ఆలయాన్ని పునర్మింపచేయాలని డిమాండ్

చేసారు. à°ˆ ఆలయానికి భూములు, మాన్యాలు కూడా దాతలు ఇచ్చారన్నారు. 

ఈ ఆలయంలో క్రమం తప్పకుండా ఆరాధనలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, గ్రామస్తులు సహకారం కూడా

ఉందన్నారు. అలాంటి ఆలయం లోని మూల విరాట్ విగ్రహాలను డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి మరీ విరగ కొట్టారన్నారు. ఆలయాన్ని పూర్తిగా పరిశీలించి, విగ్రహాలను విరగ కొట్టిన

తీరును చూసి కమలానంద భారతి కన్నీటి పర్యంతం అయ్యారు. తక్షణం ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ రాష్ట్రంలో

హిందువులు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. లేనిపక్షంలో తాము ఎవరు అనే విషయం కూడా మరిచి  à°ªà±‹à°¯à±‡ దౌర్భగ్య స్థితికి చేరుకుంటారన్నారు. పిఠాపురం

ఘటనపై శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సారధ్యంలో తాము ఉద్యమాన్ని ఆరంభించిన ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి గానీ, పోలీసులకు గానీ చీమ కుట్టునట్టు కూడా

లేదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam