DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిఏఏ పై అపోహలు అవసరం లేదు : బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 

పౌరసత్వ చట్ట సవరణ పై  à°¬à±€à°œà±‡à°ªà±€ అవగాహన సదస్సు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : పౌరసత్వ నిబంధనలపై

భారతీయులెవ్వరూ అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాధ రాజు తెలిపారు. చట్ట సవరణ పై భారతీయ జనతా

యువమోర్చా విశాఖపట్నం ఆధ్వర్యంలో ఎన్ఏడి కూడలి వద్ద గల మహతి డిగ్రీ కాలేజి విద్యార్థిని విద్యార్థులకు పౌరసత్వ చట్ట సవరణ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు అయన

ముఖ్య అతిధి à°—à°¾ పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా విద్యార్థులు విద్యార్థినిలకు à°ˆ చట్టం పై ఉన్న అపోహలకు తొలగించే ప్రయత్నం చేసారు. à°ˆ సదస్సులో అధిక  à°¸à°‚ఖ్యలో యువతి

యువకులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam