DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దమ్ముంటే హైకోర్టూ, అసెంబ్లీ కూడా వైజాగ్ లోనే పెట్టాలి: అయ్యన్న

వైఎస్ జగన్ కు మాజీ మంత్రి అయ్యన్న సవాల్ 

జగన్ పాలనా పిచ్చొడీ చేతిలో రాయిలా మారింది:  

కోర్టుకు రాజమార్గంలోనూ, అసెంబ్లీ కి దొడ్డిదారిన . . .

.

పాలన పై ప్రజలు పునరాలోచనలో పడ్డారు : టిడిపి  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి à°•à°¿  à°¦à°®à±à°®à± ఉంటే సచివాలయం తో పాటు,  à°¹à±ˆ కోర్ట్ ,  à°…సెంబ్లీ , తదితర అన్ని కార్యాలయంలో అన్నీ విశాఖ లోనే పెట్టాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

సవాల్ విసిరారు. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పిచ్చొడీ చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి చింతకాయల

అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. శనివారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జరిగిన జిల్లా విస్తృత స్థాయి పార్టీ సమావేశంలో సమీక్ష అనంతరం అయన

మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యిందని, ప్రజలు నేటికీ ఇబ్బందులు

పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.  à°¤à°¨ రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ని చూడలేదని, ఈయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఇంత దారుణమైన నిర్ణయాలు ఎప్పుడూ

తీసుకోలేదన్నారు. కొన్ని తప్పిదాలు చేసిన సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవారన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఎవరి మాటా వైన్ స్థితిలో లేదని, ఆఖరికి ఆయన పార్టీ వాళ్ళు

మంచి చెప్పినా వినక పోవడం వల్లనే ఇన్ని అనర్దాలూ జరుగుతున్నాయన్నారు. ఈయన ఒంటెద్దు పోకడ నిర్ణయాలు వల్ల రాష్ట్రం చాలా నష్ట పోయుందన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్

 à°ªà±à°°à°œà°²à± కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై  à°ªà±à°¨à°°à°¾à°²à±‹à°šà°¨ చేసే పరిస్థితి ఉందని, చంద్రబాబు పాలనా లో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం

నేడు అంటే వేగంగా వెనక్కి వెళ్లి పోతోందన్నారు.  à°°à°¾à°œà°•à±€à°¯ పరంగా విభేదించవచ్చని, అయితే జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు పై  à°•à°•à±à°· పురితంగా వెళ్తూన్నారని

మండిపడ్డారు. 

మూడు రాజధానులు కావాలని రాష్ట్రం లోఏ ప్రాంత ప్రజలు అడిగారని ప్రశ్నించారు.ఆనాడు అసెంబ్లీ లో కూడా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నావ్..ఒకటే

రాష్ట్రం ఒకటే రాజధాని à°—à°¾ ఉండాలన్నారు. 

నవరత్నలు అమలుకు నిధులు లేక విశాఖ లోని 2 వేల ఎక్కరాలు అమ్మి ఖర్చు పెడుతున్న పరిస్థితి నెలకొందన్నారు.

 

కోర్టుకు రాజమార్గంలోనూ, అసెంబ్లీ కి దొడ్డిదారిన . . . .

అతను చేసేది తప్పు అని అతనికే అనిపించకపోతే ప్రతీ వారం కోర్టుకు రాజమార్గం లో వెళ్తున్న వైఎస్

జగన్ అసెంబ్లీ à°•à°¿ మాత్రం దొడ్డి దారిన ఎందుకు వెళ్తున్నట్టో చెప్పాలన్నారు. 

మునిసిపల్ శాఖామంత్రి  à°¬à±Šà°¤à±à°¸ à°•à°¿ ఇప్పుడు అమాంతం ఉత్తరాంధ్రా ప్రాంతం పై

అభిమానం ముంచుకు వచ్చేసిందని,  à°…యన  à°†à°¨à°¾à°¡à± మంత్రి à°—à°¾ ఉన్నపుడు ఎందుకు ప్రాంతాల అబివృద్ది ఎందుకు నోరెత్తలేదో చెప్పాలన్నారు. 

విశాఖ పై అంత ప్రేమ ఉంటే

పరిశ్రమ లు తీసుకురావాలని, రాజధాని మార్పు చిన్న విషయం కాదు..అమరావతి కో 33 వేల ఎక్కరాలు రైతులు ఇస్తే    à°¸à°®à°¾à°§à°¾à°¨à°‚ చేపవల్సిన  à°…వసరం లేదా...50 రోజుల నుండి రైతులు ఆందోళన

చేస్తే ఒకరైన వారి సమస్య పరిష్కారం చేసారా అని ప్రశ్నించారు.  à°¬à±Šà°¤à±à°¸ మంత్రి à°—à°¾ ఉన్నపుడు ఓక్స్ వేగన్ పరిశ్రమ ఎందుకు ఆనాడు ఎందుకు à°ˆ ప్రాంతం నుండి వెళ్లి పోయిందో

చెప్పాలన్నారు. సృజల స్రవంతి పనులు ఎందుకు అగాయని, దీనికి గురుంచి మాట్లాడం కూడా లేదని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam