DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటర్ నుంచే ప్రణాళిక చేస్తే ప్రిపరేషన్ సివిల్స్ సులభమే

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : సివిల్స్ లో విజయానికి ఇంటర్మీడియట్ స్ధాయి నుండి ప్రిపరేషన్

ప్రారంభించాలని బీఆర్ ఆoబేడ్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఆదివారంపేట ప్రహ్లాద కళ్యాణ మండపంలో

రాజమండ్రి  à°…బ్దుల్ కలాం సివిల్స్ సంస్థ ఆధ్వర్యంలో సివీల్స్ పరీక్షలపై శని వారం అవగాహనా సదస్సు జరిగింది.  à°ˆ సదస్సుకు మెంటార్ à°—à°¾ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి

వ్యవహరించారు. ఈ సందర్బంగా లజపతిరాయి మాట్లాడుతూ అతి క్లిష్టమైన సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఇంటర్ స్ధాయి నుంచే ప్రిపరేషన్ మొధలు పెట్టాలని,

సంబంధిత అంశాలపట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్ర, కేoధ్ర సర్వీసుల్లో ఎక్కువ మంది ఎంపిక కావాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామని

లజపతిరాయి అన్నారు.   అబ్దుల్ కలాం ఇనిస్ట్యూట్ డైరెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ స్ధాయి నుంచే సివిల్స్, గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి తమ సంస్ధ

సహాయపడుతుందన్నారు. ఈ అవగాహన సదస్సులో విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పి.జగన్నదరావు, బరాటం కామేశ్వరరావు, పైడి నిర్మాలకుమార్, కెళ్ళి శ్రీనివాసరవు, పెద్ద ఎత్తున

విద్యార్థులు హాజరయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam