DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామా స్థాయి పోలీసులు నిబద్దతతో ఉండాలి: ఎస్పీ అమ్మిరెడ్డి 

వార్డు పోలీసులకు శిక్షణ శిబిరం ప్రారంభం 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 10, 2020 (డిఎన్‌ఎస్‌) : విధి నిర్వహణలో

వార్డు స్థాయి పోలీసు సిబ్బంది పూర్తి నిబద్దతతో ఉండాలని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరిండెంట్ ఆర్ ఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో

జరిగిన వార్డు పోలీసులకు శిక్షణ శిబిరం ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం కూడదన్నారు. గ్రామా స్థాయి, వార్డు

స్థాయి లో వెలుగు చూసే సమస్యల ద్వారా ఎటువంటి విఘాతాలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఉన్నత స్థాయి పోలీసు సిబ్బంది సూచనల మేరకు పూర్తి నిబద్దత తో ఉండాలన్నారు. ఈ

శిబిరంలో ఇటీవల ఎన్నికైన గ్రామా స్థాయి, వార్డు స్థాయి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిభిరంలో ట్రైనింగ్ కళాశాల ఉప ప్రధానపాధ్యాయులు టి. ఫాల్గుణరావు తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam