DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వైరస్ పై ముందస్తూ జాగ్రత్త చర్యలు భేష్: డా షిఖా

కెజిహెచ్ లో కరోనా వైరస్ బాధితులకు ప్రత్యేక వార్డులు

ముందస్తూ జాగ్రత్త చర్యలు భేష్ : డా. షిఖావర్థన్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం ప్రభుత్వ  à°ªà±à°°à°§à°¾à°¨ ఆసుపత్రి  à°•à±†.జి.హెచ్.లో కరోనా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు

కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం బృందం సభ్యులు ఎన్.సి.డి.సి., న్యూఢిల్లీ ఎపిడిమియాలజిస్ట్ డా. షిఖా వర్థన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకితే తీసుకోవలసిన

ముందు జాగ్రత్తలపై కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం బృందం సభ్యులు à°¡à°¾. à°·à°¿à°–à°¾ వర్థన్ తో పాటు  à°¸à°«à±à°¤à°¾à°°à±à°œà°‚గ్ హాస్పిటల్, ఢిల్లీ, ఫిజీషియన్ à°¡à°¾. కపూర్ సిహెచ్ చౌదరి,

మైక్రోబయాలజిస్ట్ à°¡à°¾. ఆర్.à°Žà°‚.ఎల్. హాస్పిటల్, ఢిల్లీ నుండి à°¡à°¾. అనూరాధ షులానియలు కె.జి.హెచ్.ను మంగళవారం సందర్శించారు.  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ నిర్థారణకు ముందు à°’à°• వార్డులో

ఉంచాలని, కరోనా వైరస్ ఉందని నిర్థారణ జరిగితే ఐసోలేట్ రూంలోనికి మార్చాలని వైద్యులు శిఖా వర్థన్ కెజిహెచ్ పర్యవేక్షకులకు తెలిపారు.  à°à°·à±‹à°²à±‡à°Ÿà± రూంలో ఎయిర్

కండీషనర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రూంలో లోపల ఉండే గాలిని బయటకు పంపే ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణీకులకు విమానాశ్రయంలోనే వైద్య

పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లైతే సస్పెక్ట్ల్ లో పెట్టాలన్నారు.  à°µà°¾à°°à°¿à°•à°¿ కరోనా వైరస్ ఉందా లేదా అనే దానిపై వైద్య పరీక్షలు

ద్వారా నిర్థారించాలని à°¡à°¾. à°·à°¿à°–à°¾ వర్థన్ వివరించారు.  à°Žà°µà°°à°¿à°•à±ˆà°¨à°¾ కరోనా వైరస్ ఉందని నిర్థారణ జరిగితే అలాంటి వారిని ప్రత్యేక వార్డులోనికి మార్చాలన్నారు. ప్రత్యేక

వార్డులోనికి మార్చిన తర్వాత ముందు కూడా ఒక్కొక్క పడక ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. వైరల్ ఇన్ ఫెక్షన్ వస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఛాతీ

హాస్పిటల్ ను సందర్శించినట్లు ఆమె పేర్కొన్నారు.  à°…క్కడ ఐసోలేట్ రూంను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కెజిహెచ్ పర్యవేక్షకులు à°¡à°¾. జి అర్జున్ మాట్లాడుతూ కరోనా

వైరస్ కు సంబంధించి 18 పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.  à°°à°¾à°ªà°¿à°¡à± ఏక్షన్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ వార్డులో

ప్రస్తుతం 20 పడకలు  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయడమైనదని, అవసరమైతే మరిన్ని పడకలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ సోకిన పేషెంట్లు వస్తే వారికి వైద్యం చేసే

సిబ్బంది డ్రస్ ఏ విధంగా వినియోగించాలనే దానిపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  à°µà±ˆà°°à°¾à°²à°œà±€ లేబరేటరీ ఇక్కడే ఉందని, పరీక్షలు కె.జి.హెచ్.లోనే చేయనున్నట్లు

తెలిపారు.  à°’à°• నోడల్ అధికారిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని కరోనా వైరస్ పై ఏ విధమైన అపోహాలు చెందవద్దని

ఆయన చెప్పారు.  à°ˆ కార్యక్రమంలో à°¡à°¿.à°Žà°‚.à°‡. అరుణ కుమారి, అదనపు సంచాలకులు సావిత్రి, కెజిహెచ్ ఆర్ఎంఓలు సాధన, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam