DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వరలోనే గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్

విశాఖపట్నం, జూన్ 25 ,  2018 (DNS Online ) : అతి త్వరలోనే గ్రూప్ 2 విభాగంలో ఖాళీ à°—à°¾ ఉన్న పోస్టుల భర్తీ కై  à°¨à°¿à°¯à°¾à°®à°• పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, అయితే కాలపరిమితి

చెప్పలేమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. సోమవారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ పరీక్షల నిర్వహణకై ఒక ప్రత్యేక కమిటీకి పంపడం జరిగిందని, త్వరలోనే ఆ కమిటీ నివేదిక వెల్లడించిన తదుపరి ప్రభుత్వం తో చర్చించి,

నిర్ణయం తీసుకుంటామన్నారు. దీని లో కాలపరిమితి వెల్లడించలేమన్నారు. గడిచిన ఏడాదిన్నరలో 34 నోటిఫికేషన్స్ ఇవ్వగా వీటి ద్వారా నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం

జరిగిందన్నారు. మరికొన్ని ఉద్యోగాల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది à°ˆ విభాగం లో 
ఒక స్టాటిస్టికల్ ఆఫీసర్ నియామకాలు మాత్రమే పెండింగ్లో ఉందని

వివరించారు. ఇటీవల నిర్వహించిన 44  à°…సిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు జూలై మొదటి వారంలో విడుదల చేయాలని చూస్తున్నామన్నారు. ఒక్కసారిగా 64 వివిధ

సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించిన క్రమంలో చిన్నపాటి తప్పిదాలు జరగడం సహజమని అన్నారు. అయితే వాటిని సరిదిద్దుకున్న తర్వాతే ఫలితాలు విడుదల చెయ్యడం

జరుగుతుందన్నారు. ఆన్ లైన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వలన కొన్ని తప్పులు జరిగాయి. అభ్యంతరాల ద్వారా తప్పులను సరిదిద్దుతామన్నారు. ప్రభుత్వం నుంచి

అనుమతులు వచ్చిన వెంటనే మిగిలిన ఖాళీల భర్తీ కై కొత్త ప్రకటనలు కూడా విడుదల చేస్తామని తెలిపారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam