DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉగాది నాటికి పేదలందరికి ఇళ్ల స్థలాలు:  కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ నిరుపేదలందరికి వచ్చే ఉగాది నాటికి ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు

పూర్తి స్థాయిలో భూ సేకరణ చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయం నందు డివిజన్

రెవెన్యూశాఖ, హౌసింగ్,మండల అభివృద్ధి అధికారులు, గూడా, మునిసిపల్ అధికారుల తో పేదలకు పేదలకు పంపిణీ చేసే ఇల్లు స్థలాల భూ సేకరణ పై సమీక్ష నిర్వహించారు. ఈ

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  à°‰à°—ాది  à°°à±‹à°œà±à°¨ నిరు పేదలకు జిల్లాలో ఇల్లు స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్ట నున్నట్లు దీనికి సంబంధించి భూ సేకరణ చేయవలసి

ఉందని తెలిపారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ఒకేసారి ఇల్లు స్థలాలు పంపిణీ చేయడం  à°®à°¨ రాష్ట్రానికి దక్కుతుందిని తెలిపారు.రాష్ట్రంలో 25 లక్షల మందికి

ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది, కావున తహసీల్దార్లు మీరు సంబంధించిన మండలాల్లో లబ్ధిదారులకు తగినట్లుగా భూ సేకరణచేయలని అన్నారు. ఉగాది రోజు ఇల్లు స్థలాల

పంపిణీ కార్యక్రమానికి ప్రధానమంత్రి గౌ" నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ"వైఎస్.జగన్ మోహన్ రెడ్డి హాజరు అగుతారని తెలిపారు. 
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు -

అనే కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్లాలని తెలిపారు.ప్రభుత్వ పథకాలు అమలులో జిల్లాకు మంచి పేరు ఉందని అదే కొనసాగేవిధంగా పనిచేయాలని అన్నారు.అధికారులు అందరూ

ఇల్లు స్థలాలకు సంబంధించి భూ సేకరణ పై దృష్టి పెట్టాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు ఆ గ్రామంలో ఉన్నవారికి ఆ గ్రామంములో భూ సేకరణ చేయాలని లేని పక్షంలో దగ్గరలో

ఉన్న ప్రాంతాలలో సకరించాలని అన్నారు. 
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్మిశ, రాజమహేంద్రవరం  à°¸à°¬à±-కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, మునిసిపల్

కమిషనర్  à°…భిశక్తి కిషోర్, హౌసింగ్ ప్రాజెక్ట్ అధికారి జి.వి.ప్రసాద్, గూడా వైస్-చైర్మన్ అమరేంద్ర డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam