DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చట్ట సభలకు ప్రోరోగ్, రాజధానులు,  మండలి రద్దు కోసమేనా ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో శాసన సభ, శాసన మండలిలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వ

భూషణ్ à°¹à°°à°¿à°šà°‚దన ప్రకటన ( ఆదేశాలు) జారీ చేసారు. à°ˆ ప్రక్రియ తో రాష్ట్రంలో చట్ట సభలు స్థబ్దతగా ఉండిపోనున్నాయి. దీంతో శాసన మండలి లో నిలిచిపోయిన మూడు రాజధానుల అంశం,

మండలి రద్దు లకు మార్గం సుగమం అయినట్టేనని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బిల్లులు మండలి ముందున్న సభలను ప్రొరోగ్ చేసై ఆర్డినెన్స్ జారీకి

సాంకేతిక ఇబ్బందులు ఉండవన్న ప్రభుత్వ వర్గాలు అభిరపాయపడుతున్నాయి. దీనికి ఉదాహరణగా ట్రిపుల్ తలాక్ బిల్లులు రాజ్యసభ ముందున్నా కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిందని

తెలియచేస్తున్నాయి. పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం విషయంలోను రెండుసార్లు కేంద్రానికి ఆర్డినెన్స్ లు జారీ చేసిన విషయం, కూడా గుర్తు చేస్తున్నాయి.

ఆర్డినెన్స్ జారిపై చర్చించి వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam