DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినితి రహిత పారదర్శమైన పరిపాలన చేస్తున్నాం: మంత్రి ధర్మాన 

రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలన ప్రజలకు అందుతుంది 

రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం) . . . 

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత పారదర్శమైన

పరిపాలన చేస్తున్నట్టు రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శుక్రవారం స్ధానిక రహదారులు, భవనాల శాఖ అతిధి గృహంలో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిపాలన ను మరింత పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు.  à°‡à°¦à±‡ ప్రజలకు అందిస్తున్న కృతజ్ఞతగా అభివర్ణించారు. ప్రభుత్వ పధకాలను ప్రజల

ఇళ్లకే అందించే ప్రయత్నం ఇంతవరకూ దేశంలోని ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేదని తెలిపారు.
వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నామని

తెలిపారు. అవినీతి ఎవరు చేసినా వారిపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.    à°®à°¹à°¿à°³à°² రక్షణకోసం, అత్యాచారం చేసిన వారికి త్వరితగతిన శిక్షను అమలు చేసే దిశగా దిశ

 à°šà°Ÿà±à°Ÿà°¾à°¨à±à°¨à°¿  à°šà±‡à°¯à°¡à°‚ జరిగిందన్నారు. సుపరిపాలన అందించడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ

వ్యాధిగ్రస్తుల స్థితిగతులను తెలుసుకోవడానికి,  à°µà±ˆà°¦à±à°¯, ఆరోగ్యశాఖామాత్యులు ఆళ్ళనాని శనివారం జిల్లాకు వస్తున్నట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam