DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాజీ ఐపీఎస్ నేతృత్వం లో  ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ 

గాజువాక లో పుల్వామా వీరులకు ఘననివాళి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : మాజీ ఐపీఎస్ అధికారి వివి

లక్ష్మీనారాయణ నేతృత్వం లో  à°µà°¿à°¶à°¾à°–పట్నం లోని గాజువాక లంకా గ్రౌండ్ లో పుల్వామా దాడిలో ముష్కరుల ఘాతుకానికి బలైన అమర వీర జవానులకు నివాళిగా ఐ స్టాండ్ ఫర్ ది

నేషన్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన à°ˆ కార్యక్రమంలో జనసైనికులు ఘన నివాళి అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా 675 చోట్ల  à° స్టాండ్ ఫర్ ది నేషన్ అనే

పేరుతో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు  à°•à°¿à°·à±‹à°°à±, ఆలీ, కరణంరెడ్డి నరసింగరావు సహకారంతో చేపట్టారు. à°ˆ సందర్బంగా  à°µà°¿.వి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ à°—à°¤ సం. ఇదే రోజు

పుల్వామా లో మన భారత సైనికులపై ఉగ్రవాదులు దాడిచేసి 40 మంది కేంద్ర సాయుధ రక్షణా బలగాలకు చెందిన వీర జవానులను బలిగొన్నారన్నారు. వారి త్యాగాన్ని దేశ వ్యాప్తంగా

నివాళి అర్పించడం వారి పట్ల మన ఆత్మీయతను చాటడం అన్నారు. అదే సమయానికి 3.14 ని. నుండి 3.15 ని. ల వరకు 1 నిమిషం పాటు గాజువాక లంకా గ్రౌండ్ లో మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో

గాజువాక శాసనసభ్యులు కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు పల్లా.శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి.సత్యనారాయణ, లైన్స్ క్లబ్ అధ్యక్షులు

తిప్పల.నితీష్, విజయ్ నిర్మాన్ ప్రతినిధి మేడిశెట్టి.రాజు, డాక్టర్ సుజాత , డా. రమేష్ , గోలి.శంకరరావు , బాటా.శ్రీను , కరాటే శరత్ , లంకా.జగన్నాధం మరియు వివిద విద్యాసంస్థల

ప్రతినిధులు , బారీ సంఖ్యలో విధ్యార్దినీ విద్యార్దులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam