DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువులకు బీజేపీ దేవధర్ క్షమాపణ చెప్పాలి: ధార్మిక సంఘాలు

ఏపీ లో గుళ్ళు కూలుస్తుంటే హిందుత్వ పార్టీకి కనపడ్డం లేదా ?

బీజేపీ వైఖరి పై  à°¹à°¿à°‚దూ ధార్మిక సంఘాల మండిపాటు 

రెండు వారాల్లో నాలుగు జిల్లాలో ఆలయాలు

ధ్వంసం  

పట్టింపు లేని బీజేపీ నేతలు, కనుచూపు మేరలో కానరాలేదు?

హిందుత్వయే బీజేపీ ప్రధాన అజెండా: ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS

, బ్యూరో , విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : హిందుత్వ ఏ మా లక్ష్యం మా పార్టీ ప్రధాన ధర్మం ఎజెండా అని ప్రకటించుకున్న భారతీయ జనతా పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలను వరుసగా కూల్చి వేస్తుంటే ఏం చేస్తున్నట్టు అని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఇంచార్జ్ సునీల్ సునీల్ దేవధర్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందుత్వ రక్షణే తమ పార్టీ అజెండా అని ప్రకటించిన

నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు అయన తక్షణం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి హిందువుల ఓటు బ్యాంకు మాత్రమే

కావాలని హిందూ ఆలయాలు హిందువులపై దాడులు జరుగుతున్నా కళ్ళు మూసుకుపోయి నిద్రపోతున్న నిద్రపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

గత 15 రోజుల కాలం

వ్యవధిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లో వివిధ ఆలయాల పై హిందూ వ్యతిరేక ఉగ్రవాదులు దాడులు చేసి ధ్వంసం చేస్తే బీజేపీ కి కనీసం పట్టిం పెదన్నాయి. జనవరి 22 , 2020 వ

తేదీ à°¨  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 23 ఆలయాల్లోని దేవీ దేవతా విగ్రహాలను చేసి కూల్చి వారం గడవకముందే గుంటూరు జిల్లాలోని నర్సారావు పేట  à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—ంలో à°—à°²

రొంపిచర్ల గ్రామంలో 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మదన గోపాల స్వామి ఆలయంలోని మూలవిరాట్ డ్రిల్లింగ్ మిషన్ లు పెట్టి కూల్చి వేస్తే బిజెపి ఎందుకు నోరెత్త లేదని

ప్రశ్నిస్తున్నాయి

ఇది జరిగి ఒక్క రోజు గడవకముందే నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోని 20 అడుగుల రథం ను

తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు తగులపెట్టేస్తే à°ˆ పార్టీ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నాయి.  
ఈ ఘటన జరిగి 10 గంటలు కాకముందే పశ్చిమ గోదావరి జిల్లా

ఉండ్రాజవరం మండలంలోని సూర్యారావుపేట గ్రామంలో గ్రామ దేవత ఆలయ ప్రవేశ ద్వారాన్ని అతి దారుణంగా కూల్చి వేసిన ఘటన శుక్రవారం రాత్రి అంటే ఫిబ్రవరి 14 2020 రోజున

జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక శక్తులు పెట్రేగి పోతుంటే హిందువుల కోసమే పుట్టానని ప్రచారం చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఎక్కడ

ఉంది అని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.  à°ªà°¤à±à°°à°¿à°•à°¾ ముఖంగా హిందువుల కోసమే మా పార్టీ అని ప్రకటించిన సునీల్ దేవధర్ తక్షణం హిందూ సమాజానికి క్షమాపణ

చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. 

కేంద్ర ప్రభుత్వంలో పూర్తిస్థాయి మెజారిటీతో భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్ లో  à°¹à°¿à°‚దూ

వ్యతిరేక శక్తులు పెచ్చు మీరి పోయి ఆలయాల ధ్వంసమే   ప్రధాన కర్తవ్యంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదే అంశంపై గతం లో విశాఖ పర్యటనకు వచ్చిన

సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని ఆలయాల రక్షణపై మీడియా ప్రశ్నించగా అది తమ పరిధిలో అది కాదు అని తేల్చి చెప్పేశారు.  à°…యితే దీనికి భిన్నంగా

ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇంచార్జి సునీల్ దేవధర్ హిందువుల కోసమే హిందూ ధర్మ రక్షణ కోసమే భారతీయ జనతా పార్టీ ఉందని విలేకర్ల సమావేశంలో ప్రకటించడం గమనార్హం. 

à°ˆ

పార్టీకి హిందువుల ఓట్లు మాత్రమే కావాలని హిందువులు ఏమైపోయినా పర్వాలేదు అనే భావం లో ఉన్నట్టు స్పష్టమవుతోందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.  à°…ంతేకాక

క్రైస్తవ మత ప్రచారకులు ఏకంగా హిందూ ఆలయాలు, ఆలయ అర్చక కాలనీలు, ఇతర హిందూ కుటుంబాలు ఉన్నఇల్లిల్లూ తిరిగి మత ప్రచారం చేయడం ఈ రాష్ట్రంలో పరిస్థితికి హిందువుల

పరిస్థితికి అద్దం పడుతోందని హిందూ ధార్మిక సంఘాలు తెలియజేస్తున్నాయి.

తక్షణం ఈ మతోన్మాదుల దుశ్చర్యలను నిరోధించక పోతే జరిగే పరిణామాలకు హిందూత్వ ఎజెండా

అంటూ ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam