DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు అంశాలపై సీఎం ఢిల్లీ పర్యటన ముగింపు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

న్యూఢిల్లీ / అమరావతి, ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : రెండు రోజుల ఢిల్లీ లో కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ à°·à°¾ ను, కేంద్ర

న్యాయశాఖ, ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ తో సమావేశమైన తదుపరి పర్యటన ముగించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్‌.

జగన్‌ అమరావతి లోని తన నివాసానికి చేరుకున్నారు. à°ˆ పర్యటనలో ప్రధానంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు, à°¦à°¿à°¶ చట్టం అమలు తదితర అంశాలపై చర్చించారు.  

రాజధాని

కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌à°—à°¾ విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌à°—à°¾ కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌

గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని న్యాయశాఖమంత్రికి వెల్లడించారు. అదే విధంగా అదనపు ఆర్ధిక భారాన్ని తగ్గించుకునే కార్యాచరణ లో

భాగంగా 
శాసనమండలి రద్దు అంశాన్నికూడా చర్చించారు. ప్రధానంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసి శాసన మండలి

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కేంద్రమంత్రికి వివరించారు. ఇక మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రవేశపెట్టిన దిశ చట్టాన్నికూడా

సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. వీలైనంత త్వరగా దిశ చట్టం అమల్లోకి తీసుకు వచ్చేలా న్యాయశాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam